KGF 2 మూవీ విడుదలకు భారీ ఎత్తున రంగం సిద్ధమవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నేడు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాఖీ భాయ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. Read Also : Yash : మల్టీస్టారర్ మూవీ… ఈ కథ అయితే చేస్తాడట ! కేజీఎఫ్ – ఛాప్టర్ 1కు 2కు తేడా ఏంటి…
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్ లు నిర్వహించి, సినిమాను ప్రమోట్ చేసిన ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ చిత్రబృందం ఇప్పుడు తమ దృష్టినంతా తెలుగుపై పెట్టింది. తెలుగులోనూ ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ రిలీజ్ గురించి…
‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషనల్ ఈవెంట్లలో తలమునకలైపోయారు ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ టీం. ఇప్పటి వరకు కన్నడతో ఇతర భాషల్లో సినిమాను ప్రమోట్ చేసిన యష్ ఇప్పుడు తెలుగుపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ముందుగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుని, ప్రెస్ మీట్ ను ఏర్పాటు…
‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల…