ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండరు.. ఆ ఫోన్ ఎందరి కాపురాలను కూల్చిందోమారేందరి ప్రాణాలను బలిగొనిందో చెప్పనక్కర్లేదు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. ఫోన్ మాట్లాడుతుందని భార్యను అతి దారుణంగా భర్త చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన కర్ణాటక లో చోటు చేసుకుంది… వివరాల్లోకి వెళితే.. తుమకూరు జిల్లా పావగడ తాలూకాలోని వైఎన్ హొసకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని బూదిబెట్ట గ్రామంలో భర్త చేతిలో భార్య హత్య…
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కి ఆదివారం ఓ చేదువార్త ఎదురైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గల ఓ గ్రామంలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన తపస్ డ్రోన్ పరీక్షిస్తుండగా కూలిపోయింది.
పంట పండించడం ఒకేతైతే దానిని కాపాడుకోవడం రైతులకు పెద్ద సమస్యల మారింది. ఏదైనా కొంచెం గిట్టుబాటు ధర ఎక్కువ ఉన్న పంటను పండిస్తే చాలు దానిని దొంగలు దోచుకెళ్తుతున్నారు. దీని కారణంగా పడిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. మొన్నటి వరకు టమాటా కొండెక్కి కూర్చోవడంతో రైతులు దానిని కాపాడేందుకు గన్ లతో పాహారా కాసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పహిల్వాన్లను పెట్టి గస్తీ కూడా కాయించారు. అయినా చాలా చోట్ల టమాటాల దొంగతనాలు జరిగాయి. ప్రస్తుతం…
కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది.
కర్ణాటకలో బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీస్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు.
కింగ్ ఫిషర్ బీర్ తాగే వారికి షాకింగ్ న్యూస్. మద్యం సేవించేటప్పుడు కానీ, పార్టీ చేసుకునేటప్పుడు కానీ మీ ఛాయిస్ కింగ్ ఫిషర్ బీర్ అయితే ఈ వార్త మీకు కొంచెం భయాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే, కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం (సెడిమెంట్స్) గుర్తించారు అధికారులు. అవి మనుషులు తాగితే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా నంజన్ గడ్ లోని యునైటెడ్ బ్రూవరీస్ లో 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్…
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయనున్నట్టు ప్రకటించింది.
Puneeth Rajkumar, Jr NTR fans hang from cranes at local temple festival: మనదేశంలో దేవుళ్ళకు భక్తులు ఎలా ఉంటారో హీరోలకి అభిమానులు కూడా అలానే ఉంటారు. ఒకరకంగా పూజలు చేయరు అనే మాటే కానీ పాలాభిషేకాలు, పూల దండలు అయితే కామన్. క్రేజీ ఫాన్స్ హేమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో చేసే వింతలు, విన్యాసాలు చూసేందుకు అయితే రెండు కళ్ళూ చాలవు. ఇక పునీత్ రాజ్కుమార్, జూనియర్ ఎన్టీఆర్…
కర్నాటకలో ఓ బస్సు డ్రైవర్ పై బైకర్ దాడి చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన బైక్ ను బస్సు ఢీకొట్టిందని ఆ వ్యక్తి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ పై ద్విచక్రదారుడు దాడికి పాల్పడ్డాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు బైకర్ ను అరెస్టు చేశారు.
కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు.