నటి కరాటే కళ్యాణి పై కేసు నమోదైంది. జగద్గిరిగుట్ట పీఎస్ లో కరాటే కళ్యాణి పై కేసు నమోదు అయింది. గతంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ బాలిక పై జరిగిన హత్యాచార వివరాలను కరాటే కళ్యాణి.. తన సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసింది. అయితే.. ఈ సంఘటన పై రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్ట కు చెందిన నితేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో కరాటే కళ్యాణి పై… కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హేమ వర్సెస్ కరాటే కళ్యాణి మధ్య తీవ్రమైన మాటల యుద్దం నడుస్తోంది. తన ఫోటోలను మార్పింగ్ చేసి తన పరువుతీయాలని చూస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు హేమ ఫిర్యాదు చేసింది. తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ చెప్పుకొచ్చింది. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని హేమ తెలిపింది. అయితే, తాజాగా హేమ కామెంట్స్ కు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కరాటే కళ్యాణి…
‘మా’ ఎన్నికల వివాదం ఈసారి నటి హేమ, కరాటే కల్యాణి వంతు వచ్చింది. ఇప్పటివరకు సైలెంట్ గా వీరిద్దరూ మరో చర్చకు తెరలేపారు. తాజాగా నటి హేమ తనను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.. నాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. నన్ను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు. నరేష్, కరాటే కల్యాణి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారని’ హేమ తెలిపింది. ఈమేరకు హేమ…