బాలీవుడ్ సెలెబ్రిటీ జంట రణ్వీర్ సింగ్, దీపికా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ’83’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో మొట్ట మొదటి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న కథ ఆధారంగా తెరకెక్కించారు. ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించినప�
నిన్న విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ తో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంతోషంగా లేడు. అయితే ప్రపంచ కప్ కు ముందు కోహ్లీ టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకున్నపుడు… టీ20లతో పాటు టెస్టులు, వన్డేలకు కూడా కెప్టెన్గా కోహ్లీనే కొనసాగమని కోరామని, కొన్ని రోజుల కిందట తాను వ్యక్తిగతంగా కోరానన
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్- దీపికా పదుకొనే జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’83’. భారత మాజీ క్రికెటర్ 1983 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక త�
భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రస్తుతం ఉన్న క్రికెట్ ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తాకాడు ఇష్టమైన ఆల్-రౌండర్లుగా పేర్కొన్నాడు. నేను ఈ రోజుల్లో క్రికెట్ చూడటానికి మరియు ఆటను ఆస్వాదించడానికి గ్రౌండ్ కు వెళుతున్నాను. అయితే ఆటను నేను మీ దృష్టికోణం నుండి చూడటం లేదు. ఆటను ఆస్వాదించ�
భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా ఆటగాడు హార్దిక్ పాండ్యా ఇప్పుడు వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముకకు శస్త్ర చికిత్స చేసుకున్న తర్వాత నుండి పాండ్యా ఫిట్నెస్ లో సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి నుండి పాండ్యా అనుకున్న విధంగా బౌలింగ
టీమిండియా కోచ్గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. దీంతో అతడి పనితీరుపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ విశ్లేషించాడు. రవిశాస్త్రి కోచ్గా ఉన్నంతకాలం క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు. రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ కాంబినేషన్కు తాను 100కు 90 మార్కులు వేస్తానని
ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్ లోని సూపర్ 12 మ్యాచ్ లో నిన్న న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. మేము ఈ మ్యాచ్ లో ధైర్యంగా లేము అని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు తనని అసహనానికి గురి చేసాయి అని భారత మాజీ కెప్టె�
చిరకాల ప్రత్యర్ధులు అయిన భారత్ – పాకిస్థాన్ జట్లు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ 24న తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ పైనే ప్రస్తుతం అభిమానుల దృష్టి ఉంది. అయితే తాజాగా ఈ మ్యాచ్ పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొంటావు కాబట్టి ఈ మ్యాచ్ ఆటగాళ్ల కంటే అభిమాన�
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ నెల 24 న భారత జట్టు తన మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడనుంది. అయితే ఈ ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన సమయం నుండి హార్దిక్ పాండ్య పై చర్చలు వస్తూనే ఉన్నాయి. అయితే పాండ్య బౌలింగ్ చేయకపోవడమే ఈ చర్చలకు కారణం. బౌలింగ్ చేయలేని ఆల్ రౌండర్ హత్తులో ఎందుకు అని చాలా మంది ప్రశ్నించారు. అయితే ద�
స్వదేశంలో కన్నా విదేశాల్లో విజయం చాలా స్వీట్. ఎప్పుడోగానీ అలాంటి విక్టరీలు దక్కవు. ఓవల్ టెస్ట్ విన్ కూడా అలాంటిదే. స్వీట్ స్వీట్ విక్టరీ. ఇంగ్లండ్పై వరసగా రెండో టెస్టులో విజయం సాధించి క్రికెట్ ఫ్యాన్స్ను పండగ చేసుకోమంది కోహ్లీసేన. నిజమే..అభిమానులకు.. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ �