Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభం అయింది. రాహుల్ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వనుంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు.
''భారత్ జోడో'' పాదయాత్రపై నిర్వహించిన సమావేశంలో దేశం నలుమూలలు నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.
పెన్ను పోయిందంటూ పోలీస్ స్టేషన్ ఓ ఎంపీ కేసు పెట్టడం పై చర్చనీయాంశంగా మారింది. ఎంపీ అయి వుండి పెన్ను పోయిందని కేసుపెట్టడం ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా.. ఆ పెన్ను విలువ రూ. లక్షా 50 వేలపై మాటేనండీ. అంతేకాదు.. పైగా ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకం అందుకే దాని కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు…