Rahul Gandhi: ‘భారత్ జోడో’ యాత్రపై ప్రసంగించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: ”భారత్ జోడో” పాదయాత్రపై నిర్వహించిన సమావేశంలో దేశం నలుమూలలు నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. సెప్టెంబరు 7వ తేదీన కన్యాకుమారి నుంచి ”భారత్ జోడో” యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన రాంలీలా మైదానంలో పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ ర్యాలీనీ ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
Srilanka Crisis: శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. 21 వేల టన్నుల ఎరువులు అందజేత
Also Read
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
1991లో తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన శ్రీపెరంబుదూర్ స్మారకం వద్ద సెప్టెంబర్ 7న నివాళులర్పించి ధ్యానం చేసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తారని పార్టీ నేతలు సోమవారం తెలిపారు. విశేషమేమిటంటే ఇక్కడికి సమీపంలోని శ్రీపెరంబుదూర్ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7వ తేదీన స్మారకాన్ని సందర్శిస్తారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కె.సెల్వపెరుంతగై వెల్లడించారు. సెప్టెంబరు 7 నుంచి 10 వరకు తమిళనాడులో నాలుగు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. మరుసటి రోజు నుండ, పొరుగున ఉన్న కేరళ నుంచి యాత్ర కొనసాగుతుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే 21న ఇక్కడికి సమీపంలోని శ్రీపెరంబుదూర్ వద్ద ఆత్మాహుతి బాంబర్ ధను చేతిలో హత్యకు గురయ్యారు.
తాజావార్తలు
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!