Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rahul Gandhi Speech On Bharat Jodo Yatra

Rahul Gandhi: ‘భారత్ జోడో’ యాత్రపై ప్రసంగించిన రాహుల్ గాంధీ

Published Date :August 22, 2022 , 5:57 pm
By Mahesh Jakki
Rahul Gandhi: ‘భారత్ జోడో’ యాత్రపై ప్రసంగించిన రాహుల్ గాంధీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahul Gandhi: ”భారత్ జోడో” పాదయాత్రపై నిర్వహించిన సమావేశంలో దేశం నలుమూలలు నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. సెప్టెంబరు 7వ తేదీన కన్యాకుమారి నుంచి ”భారత్ జోడో” యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన రాంలీలా మైదానంలో పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ ర్యాలీనీ ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

Srilanka Crisis: శ్రీలంకకు భారత్‌ ఆపన్నహస్తం.. 21 వేల టన్నుల ఎరువులు అందజేత

1991లో తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన శ్రీపెరంబుదూర్ స్మారకం వద్ద సెప్టెంబర్ 7న నివాళులర్పించి ధ్యానం చేసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తారని పార్టీ నేతలు సోమవారం తెలిపారు. విశేషమేమిటంటే ఇక్కడికి సమీపంలోని శ్రీపెరంబుదూర్ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7వ తేదీన స్మారకాన్ని సందర్శిస్తారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కె.సెల్వపెరుంతగై వెల్లడించారు. సెప్టెంబరు 7 నుంచి 10 వరకు తమిళనాడులో నాలుగు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. మరుసటి రోజు నుండ, పొరుగున ఉన్న కేరళ నుంచి యాత్ర కొనసాగుతుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే 21న ఇక్కడికి సమీపంలోని శ్రీపెరంబుదూర్ వద్ద ఆత్మాహుతి బాంబర్ ధను చేతిలో హత్యకు గురయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bharat jodo yatra
  • congress
  • kanyakumari
  • rahul gandhi
  • Rahul Gandhi on bharat jodo yatra

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions