Mahavatar Narsimha : యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన ఈ మూవీ.. రికార్డులను తిరగరాసింది. నరసింహుడి ఉగ్రరూపం యానిమేషన్ రూపంలో చూసిన ప్రేక్షకులు తరించిపోయారు. థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 19 న అంటే రేపు మధ్యాహ్నం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమా తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.కానీ ఆ సినిమా ప్రభాస్ కు నిరాశనే మిగిల్చింది. ఆదిపురుష్ సినిమా తో ప్రభాస్ కొద్దిగా డిస్సపాయింట్ అయ్యాడు. తన తరువాత సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు.ప్రభాస్ తన తరువాత సినిమా సలార్ భారీ అంచనాల తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా…
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని…