Kangana Ranaut: మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగాచేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. మొహర్రంకు సంతాపం తెలిపే ముస్లింల క్లిప్ను ఆమె రీపోస్ట్ చేశారు.
బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఇప్పుడు నటుడు రాఘవ లారెన్స్ కథానాయికగా నటిస్తున్నారు.