Iron Wire in Biscuit: అమీర్పేట్ ఇంటర్ఛేంజ్ వద్ద ఒక మెట్రో ప్రయాణీకుడు దుకాణంలో కొన్న చాక్లెట్ లో పురుగులు గుర్తించిన ఘటన మరువక ముందే ఇప్పుడు బిస్కట్లలో ఇనుప తీగలు ప్రత్యక్షమైన ఘటన కామారెడ్డిలో కలకలం రేపుతుంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ క�
Bear in Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. మత్తడి పోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో మండల కేంద్రం సమీపంలోని ఎర్రమన్ను కుచ్చ అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు.
Fish Farming: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మైండ్ లో ఉండాలికానీ.. బతకడానికి ఎన్నో మార్గాలు. కానీ.. నిరాశ పడి ఎలా బతకాలి రా నాయనా? అని వదిలేస్తే.. బతకడానికి బోలెడన్ని మార్గాలు వున్నాయి.
Part Time Jobs: సులువుగా డబ్బు సంపాదించడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. జీతాలు సరిపోక ఎక్కువ శాతం యువత పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేయడం మంచిదని గృహిణులు కూడా ఆన్ లైన్ లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.
Online scams: ఆన్ లైన్ మోసాలకు మూల కారణం మనిషి అత్యాశ. మనం ఎంత ఆశ పడితే ఆన్ లైన్ లో అంత త్వరగా మోసపోతాం. దీన్ని పెట్టుబడిగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ప్రజలు గజ జ వణుకుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇక మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో జనం ఇల్లు విడిచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
KA Paul : కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు.
కామారెడ్డి జిల్లాలో పులిగుట్ట అడవిలో వేటకు వెళ్లి మొన్న గుహలో చిక్కుకున్న రాజు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం రాళ్ల గుట్టల సందుల్లో ఇరుక్కుపోయాడు. ఈనేపథ్యంలో దాదాపు 43 గంటలకు పైగా నరకయాతన అనుభవించాడు రాజు.