JNTU-H: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH) అనుబంధ కళాశాలల కోసం 2025–26 విద్యా సంవత్సరానికి అమలులోకి రాబోయే R25 అకడమిక్ నిబంధనలపై బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల కోసం అనేక ఆధునిక, సౌలభ్యవంతమైన మార్పులను జేఎన్టీయూహెచ్ పరిశీలించి నిరన్యం తీసుకుంది. ఈ నిబంధనలు స్వయంప్రతిపత్తి లేని అనుబంధ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులపై వర్తించనున్నాయి. R25 నిబంధనల ప్రకారం, B.Tech ప్రోగ్రాం కోసం మొత్తం 164 క్రెడిట్లు అవసరం. అయితే…
నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైఎస్ జగన్. ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరనున్న జగన్. IPL: నేడు ముంబయి ఇండియన్స్ Vs గుజరాత్ టైటాన్స్. ముంబయి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. నేడు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం. హాజరుకానున్న మంత్రులు నారాయణ, పయ్యావుల, సీఆర్డీఏ కమిషనర్, అధికారులు. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనున్న సీఆర్డీఏ అథారిటీ.…
TG EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ టీజీ ఎప్సెట్) – 2025 విజయవంతంగా ముగిసింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహించింది. అయితే.. తాజాగా విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మే 4, 2025న జరిగిన ఈ పరీక్షలకు…
జేఎన్టీయూహెచ్ కొత్త వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి (డైరెక్టర్), డాక్టర్ కె. వెంకటేశ్వరరావు (రిజిస్ట్రార్), వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
“జేఎన్టీయూ యూనివర్సిటీ హాస్టల్ లోనీ మంజీర బాలుర వసతిగృహము లో ఆదివారము రాత్రి పిల్లి వచ్చి ఆహారం తింటున్నది” అన్న సంఘటన పై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నరసింహ రెడ్డి , హాస్టల్ వార్డెన్ డా యన్ దర్గాకుమార్ , హాస్టల్ కేర్ టేకర్ పలువురు అధికారులు విచారణ చెప్పట్టి జరిగిన సంఘటన పట్ల వివరణ ఇచ్చారు. నిజానికి హాస్టల్లో ఓ కిటికీ తెరిచిన కారణంగా లోపలికి పిల్లి వచ్చే అవకాశము ఉండవచ్చును కాని అదికూడా…
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ (JNTU-H) అండర్ గ్రాడ్యుయేట్ మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 12 వరకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. తరువాత, కోవిడ్-19 భద్రతా నిబంధనలను అనుసరించి వారికి క్యాంపస్ తరగతులు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ, అండర్ గ్రాడ్యుయేట్నా మూడు, నాల్గవ సంవత్సరం తో పాటు ఫార్మ్ డితో సహా అన్ని పీజీ కోర్సులకు క్లాస్వర్క్ లేదా పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి కోవిడ్-19 భద్రతా నిబంధనలను…
ఇంజినీరింగ్ పుల్ టైమ్ పీహెచ్డీ ప్రవేశాలకు జేఎన్టీయూహెచ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2017-2021 ల మధ్య యూజీసీ నెట్, గేట్ స్కోర్ ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నట్లు వర్సటీ డీఏవో డా.వెంకటరమణారెడ్డి తెలిపారు. అక్టోబర్ 26 సాయంత్రంలోగా జేఎన్ టీయూ వెబ్ సైట్ https://jntuh.ac.in/ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి సమాచారంతో నింపి, సంబంధిత ధృవీకరణ పత్రాలతో గడువులోపు జేఎన్టీయూహెచ్ లో అందజేయాలని ఆయన…