హర్యానాలో భూకంపం సంభవించింది. ఝజ్జర్లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
హర్యానాలోని ఝజ్జర్లో రెండు ట్రక్కులు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకున్నాయి. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో వేగంగా మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతి అయ్యాయి. వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.
Rahul Gandhi : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) సస్పెన్షన్ తర్వాత కూడా ఈ అంశంపై రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ ఉదయం హర్యానాలోని ఝజ్జర్లోని ఛరా గ్రామంలో ఉన్న వీరేంద్ర రెజ్లింగ్ అకాడమీకి చేరుకున్నారు.