శ్రీ టీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ ని దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. శ్రేష్ఠమైన ఉత్పత్తులను అందించడంలో వారికున్న తపనను వివరిస్తూ.. దీని కోసం జస్ప్రీత్ బుమ్రా సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొంది.
ఇప్పటి వరకు ఏ ఆసియా జట్టు చేయలేని పనిని భారత జట్టు చేసింది. కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కడంతో పాటు రోహిత్ శర్మ తొలి కెప్టెన్గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది.
గస్ట్ 27 నుంచి యూఏఈలో జరగనున్న ఆసియా కప్ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించారు. రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రీమియర్ పేస్మెన్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.