అలనాటి సినీ రత్నం, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రముఖుల మరణాలను సరదాగా మీమ్స్గా మార్చే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన తల్లి శ్రీదేవి మరణం గురించి ప్రతి సారి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పింది. తల్లి మరణాన్ని వాడుకుని తను వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తోంది అని ప్రజలు అనుకోకూడదు అనే భయంతో చాలాసార్లు ఆ విషయాన్ని మాట్లాడటానికి కూడా వెనుకంజ వేశానన్ని…
జాన్వీ కపూర్ ఇప్పుడు గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్పై కూడా ఫోకస్ పెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలతోనే లైమ్లైట్లోకి వచ్చిన జాన్వీ, ఇప్పుడు మాత్రం కొత్త ట్రాక్లో నడుస్తోంది. ఇటీవల వచ్చిన పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా, ఆమె నటన మాత్రం అందరికీ…
Janhvi Kapoor : బోల్డ్ సీన్లలో నటించడంపై ఎప్పటి నుంచో రకరకాల కామెంట్లు హీరోయిన్ల నుంచి వస్తున్నాయి. కొందరేమో స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నటించాల్సి వస్తోందని చెబుతున్నారు. పర్సనల్ గా పెద్దగా ఇష్టం లేకపోయినా కేవలం కథ కోసమే అంటున్నారు. ఇంకొందరేమో అలాంటి సీన్లలోనూ నటిస్తేనే కదా సంపూర్ణ నటిగా గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఇక తాజాగా జాన్వీకపూర్ మాత్రం బోల్డ్ సీన్లపై ఓపెన్ గానే కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఈ రోజుల్లో బోల్డ్ అనేది…
నెపోటిజం గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఓ వార్త వినిపిస్తూనే ఉంటాయి. బయట నుంచి వచ్చిన హీరోలు గుర్తింపు కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనందరికి తెలుసు. కానీ స్టార్ కిడ్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ప్రేక్షకుల ఆదరణ పోదటం అంత సులువైన పని కాదు. అయితే ఇలాంటి కష్టాలు చెప్పుకున్న ఎవరు వినరు అని తాజాగా జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. Also Read : Danush : ఒకే ఏడాదిలో నాలుగు…
బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ లో హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే, జాన్వీ వర్క్ విషయంలో అసలు కాంప్రొమైజ్ అవ్వరు.. అందరిలా కాకుండా ముఖ్యంగా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్గా పాల్గొంటారు. అయితే ఇటీవల ఒక…
ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జత కడుతూ వరుస సినిమాలతో ధూసుకుపొతుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందులో ‘పరమ్ సుందరి’ కూడా ఒక్కటి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా. దీనిపై కేరళకు చెందిన పలువురు నటీనటులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అచ్చ మలయాళ అమ్మాయిగా జాన్వీ…