Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jammu

Jammu News

    • వైష్ణో దేవి యాత్రలో రాహుల్ గాంధీ.. రేపు అమ్మవారి దర్శనం..
      #జాతీయం

      వైష్ణో దేవి యాత్రలో రాహుల్ గాంధీ.. రేపు అమ్మవారి దర్శనం..

      కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జమ్ము కాశ్మీర్‌ పర్యనటకు వెళ్లారు. ఇవాళ కటారాకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత.. అక్కణ్నుంచి కాలినడకన వైష్ణో దేవి యాత్ర ప్రారంభించారు. దారి మధ్యలో భక్తులతో కాస్సేపు ముచ్చటించారు రాహుల్‌. మొత్తం 14 కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్లారు రాహుల్.. అమ్మవారి దర్శించుకోవడానికే వచ్చినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వైష్ణోదేవి పరిసరాలకు చేరుకున్న రాహుల్‌ గాంధీ.. రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇది పూర్తిగా రాహుల్‌ వ్యక్తిగత యాత్రనీ పార్టీ వర్గాలు…
    • జ‌మ్మూకశ్మీర్‌పై కేంద్ర హోంశాఖ కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      జ‌మ్మూకశ్మీర్‌పై కేంద్ర హోంశాఖ కీల‌క వ్యాఖ్య‌లు…

      జ‌మ్మూకశ్మీర్ ప్రస్తుతం యూనియ‌న్ టెరిట‌రీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  అయితే, ఈ ప‌రిస్థితి కొంత‌కాలం మాత్ర‌మే ఉంటుందని, త‌ప్ప‌కుండా జ‌మ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర‌హోదా క‌ల్పిస్తామ‌ని గ‌తంలో ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి నేత‌ల‌కు హామీ ఇచ్చారు.  అయితే, రాష్ట్రంలో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌రువాత రాష్ట్ర‌హోదాను ఇస్తామ‌ని చెప్పారు.  దీనిపై మ‌రోసారి రాజ్య‌స‌భ‌లో కేంద్ర‌హోంశాఖ రాత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చింది.  స‌రైన స‌మ‌యంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామ‌ని అన్నారు.  సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రువాత ఆ దిశ‌గా…
    • కాశ్మీర్ స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం…భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పులు…
      #Top Story

      కాశ్మీర్ స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం…భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పులు…

      జ‌మ్మూకాశ్మీర్‌లో డ్రోన్‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.  గ‌త కొన్నిరోజులుగా పాక్ వైపు నుంచి భ‌ద్ర‌తా బ‌ల‌గాల క‌ళ్లుగ‌ప్పి ఇండియాలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. కీల‌క‌మైన భ‌ద్ర‌తాబ‌ల‌గాల స్ధావ‌రాలు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి.  దీంతో జ‌మ్మూకాశ్మీర్ లో భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేశారు.  ఇక పాక్ బోర్డ‌ర్‌లో సెక్యూరిటీని పెంచారు. Read: అనాధాశ్రమంలో 16 మంది పిల్లలు మాయం… అయిన‌ప్ప‌టికి భ‌ధ్ర‌తా బ‌ల‌గాల క‌ళ్లుగ‌ప్పి ఇండియాలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తునే ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటే,…
    • జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు..! హై అలర్ట్..
      #జాతీయం

      జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు..! హై అలర్ట్..

      జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు జరిగాయి.. వెంటనే హైఅలర్ట్ ప్రకటించాయి భద్రతా దళాలు.. ఘటనా స్థలాన్ని ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జి టీమ్‌లో పరిశీలించాయి.. జమ్మూలోని వైమానిక దళం స్టేషన్‌లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఇవాళ తెల్లవారుజామున రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. అయితే, అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.. ఎటువంటి నష్టం జరగలేదు.. ఆదివారం తెల్లవారుజామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1:37 గంటలకు ఒక…
    • 13న జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమి పూజ‌..
      #ఆంధ్రప్రదేశ్

      13న జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమి పూజ‌..

      ఈ నెల 13వ తేదీన జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమిపూజ నిర్వ‌హించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి… జ‌మ్మూలోని మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జ‌ర‌గ‌నుంది… రెండో ద‌శ‌లో ఆల‌య నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ.. ఆలయంతో పాటు వేదపాఠశాల, యాత్రికులకు వసతి సముదాయం నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తామ‌ని తెలిపారు. కాగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్ప‌టికే టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయించింది…
    ←1…345

తాజావార్తలు

  • Minister Seethakka : మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.!

  • Kangana Ranaut: ప్రధాని మోడీతో కంగనా రనౌత్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో కలిసి వెళ్లిన బాలీవుడ్ క్వీన్!

  • War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై దాడులకు బ్రేక్..

  • UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!

  • Virosh: ఏందయ్యా మాకీ గోల?

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions