Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jagan

Jagan News

    • దిశాయాప్ ఉంటే… మీ అన్న తోడుగా ఉన్న‌ట్టే…
      #Top Story

      దిశాయాప్ ఉంటే… మీ అన్న తోడుగా ఉన్న‌ట్టే…

      మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఏపీ ప్ర‌భుత్వం దిశా చ‌ట్టాన్ని తీసుకొచ్చింది.  ఇప్పుడు ప్ర‌భుత్వం దిశాయాప్‌ను రూపోందించింది.  ఈ యాప్ ప్రచార కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు.  కృష్ణాజిల్లాలోని గొల్ల‌పూడిలో దిశాయాప్ ప్రచార కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ప్ర‌భుత్వం రూపోందించిన ఈ యాప్ నాలుగు అవార్డులు గెలుచుకుంద‌ని, ప్ర‌తి మ‌హిళ దిశాయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని అన్నారు.   Read: ఆ జిల్లాలో సెల్ఫీలు నిషేదం… అతిక్ర‌మిస్తే జైలు శిక్ష‌… దిశాయాప్‌పై ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేయాల‌ని తెలిపారు.…
    • రాష్ట్రంలో ఏర్పాట‌య్యే కంపెనీల‌కు ప్ర‌తి ఏడాది ఇన్‌సెంటీవ్‌లు…
      #Top Story

      రాష్ట్రంలో ఏర్పాట‌య్యే కంపెనీల‌కు ప్ర‌తి ఏడాది ఇన్‌సెంటీవ్‌లు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ ఐటీ పాల‌సీల‌పై స‌మీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.  రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీల‌కు ప్ర‌తి ఏడాది ఇన్‌సెంటీవ్‌ల‌ను ఇవ్వాల‌ని ఈ స‌మీక్ష‌లో నిర్ణ‌యం తీసుకున్నారు.  అయితే, ఒక ఉద్యోగి ఏడాదిపాటు అదే కంపెనీలో ప‌నిచేయాలని స‌మీక్ష‌లో నిర్ణ‌యం తీసుకున్నారు.  ఇక తిరుప‌తి, విశాఖ‌, అనంత‌పురంలో కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  అదే విధంగా, అవ‌స‌ర‌మైన భూముల‌ను గుర్తించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.   Read: బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!…
    • లైవ్ః వైఎస్ఆర్ చేయూతను ప్రారంభించిన సీఎం…
      #Top Story

      లైవ్ః వైఎస్ఆర్ చేయూతను ప్రారంభించిన సీఎం…

    • విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…
      #Top Story

      విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…

      రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మ‌రోవైపు వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెంచుతున్నారు.  దీంతో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య సైతం దేశ‌వ్యాప్తంగా త‌గ్గుతున్న త‌రుణంలో గ‌తేడాది విద్యాసంవ‌త్స‌రానికి సంబందించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే విష‌యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంతి వైఎస్ జ‌గ‌న్ విద్యాశాఖాదికారుల‌తో స‌మీక్ష‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.  ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై ఈరోజు అధికారుల‌తో స‌మీక్షను నిర్వ‌హిస్తారు.  తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  
    • ఈట‌ల‌పై మావోయిస్టుల ఘాటు లేఖ‌
      #Top Story

      ఈట‌ల‌పై మావోయిస్టుల ఘాటు లేఖ‌

      టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై ఘాటు లేఖ విడుద‌ల చేశారు మావోయిస్టులు.. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుద‌లైంది.. ఈటల.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తన ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడ‌ల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని…
    • మాట తప్పడం… మడమ తిప్పడం జగన్ సర్కార్ కే సొంతం..
      #ఆంధ్రప్రదేశ్

      మాట తప్పడం… మడమ తిప్పడం జగన్ సర్కార్ కే సొంతం..

      ఆస్తి పన్ను పెంపు పై సీపీఐ,సీపీఎం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం లో పాల్గున్న సీపీఐ రామకృష్ణ,సీపీఎం మధు,టీడీపీ గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఎం మధు మాట్లాడుతూ… సీఎం మూడు రాజధానులు అంటారు, బిజెపి ఒకే రాజధాని అంటుంది. అమరావతి పై బిజెపి కి చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం తో ప్రకటన చేయించాలి. పన్నుల‌ భారాల అంశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. పాపం పెరిగినట్లు ఆస్తి పన్ను కూడా ప్రతి…
    • నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…
      #Top Story

      నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…

      ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్ల‌బోతున్నారు.  ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఢిల్లీ చేరుకుంటారు.  ఢీల్లీలో ఏపీ అధికారుల‌తో చ‌ర్చించిన త‌రువాత సీఎం ఈరోజు రాత్రి 9 గంట‌ల‌కు కేంద్ర‌మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.  పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబందించిన నిధులు, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు త‌దిత‌ర విష‌యాల‌పై షాతో చర్చిస్తారు. అనంత‌రం సీఎం కేంద్ర జ‌ట‌వ‌న‌రుల శాఖ మంత్రి…
    • వైయస్సార్‌ బీమాలో మార్పులు… జులై 1 నుంచి అమలు
      #ఆంధ్రప్రదేశ్

      వైయస్సార్‌ బీమాలో మార్పులు… జులై 1 నుంచి అమలు

      వైఎస్సార్ బీమా పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్‌ బీమాలో మార్పులు చేసారు. క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించనుంది. కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు సహజంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 1లక్ష ఆర్థిక సహాయం… ఒకవేళ సంపాదించే…
    • లైవ్: వైఎస్ జగనన్న కాలనీ పనులకు శ్రీకారం…
      #Top Story

      లైవ్: వైఎస్ జగనన్న కాలనీ పనులకు శ్రీకారం…

    • నేడు వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
      #ఆంధ్రప్రదేశ్

      నేడు వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

      ఈరోజు 14 వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో పెను మార్పులు తేవడానికి సిద్ధమై మొత్తం 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ప్రారంభం అయ్యాయి. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతుంది. ప్రతి వైద్య కళాశాలతో…
    ←1…2930313233→

తాజావార్తలు

  • US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions