ఈ రోజుల్లో అనేక ఒత్తిళ్లు పని ఒత్తిడి, ఆలస్య పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి మార్పులు సంతానం కలగడాన్ని కష్టతరం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, ప్రతి ఆరు జంటల్లో ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. భారత్లో ఈ సంఖ్య 2.7 కోట్ల జంటలకు పైనే. ఇది కేవలం వైద్య సమస్య కాదు; భావోద్వేగ, సామాజిక ఒత్తిళ్లు కూడా జతయ్యాయి. ఆలస్య గర్భాలు, ఒత్తిడి, కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపాలు…
Damodara Rajanarasimha : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన పౌరులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉంది. అనారోగ్యం వల్ల ప్రజలు అప్పులపాలు కాకుండా, అవసరమైన అన్ని వైద్య సేవలు వారికి సమయానికి అందాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్యం ఉచితంగా లభిస్తుందన్న భరోసా ప్రజలకు కలగాలి. ఆ భరోసాను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద…
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పునరుత్పత్తి వైద్యంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వంధ్యత్వంతో పోరాడుతున్న మిలియన్ల జంటలకు ఆశను అందిస్తుంది. ప్రజాదరణ, సక్సెస్ రేట్ అధికంగా కలిగి ఉన్నప్పటికీ ఐవీఎఫ్ అపోహలను కలిగి ఉంది.