భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే ఇలాంటి ఇన్నింగ్స్లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తాజాగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఈ అరుదైన ఘనత సాధించిన బ్యాటర్ల సరసన చేరాడు. శనివారం రాత్రి తిరువనంతపురంలో న్యూజీలాండ్తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్లో కిషన్ (103; 43 బంతుల్లో 6×4, 10×6) మెరుపు ఇనింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో శతకం బాదిన కిషన్…
ఐదు టీ20 సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో శనివారం రాత్రి న్యూజీలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సులతో 103 రన్స్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కిషన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం కిషన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సెంచరీని తాను ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదని చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే…
Ishan Kishan: తిరువనంతపురం వేదికగా గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ బ్యాట్తో ఊచకోత మొదలుపెట్టి, న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన ఇషాన్, కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరు ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒక్కో షాట్ ను అభిమానులు ఉత్సాహంతో ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్లో ఇషాన్ తన కెరీర్లో…