Home
Ipo
Ipo News
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
అమెరికన్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడంతో పలు రికార్డులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కారణంగా 4,400 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో స్పేస్ఎక్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, స్పేస్ఎక్స్లో పనిచేసిన ఇంజనీర్లు, లాంచ్ ఆపరేటర్లు, టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగులు కంపెనీ స్టాక్ ఆప్షన్ల ద్వారా భారీగా లాభపడుతున్నారు. సంస్థ… -
Share Market : ఇన్వెస్టర్లకు సెబీ గుడ్ న్యూస్.. ఇక లిస్టింగుకు ముందే షేర్ల ట్రేడింగ్ కోసం ప్లాట్ఫామ్
Share Market : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షేర్లను లిస్టింగ్కు ముందే కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఒక ప్లాట్ఫామ్ను ప్రారంభించాలని యోచిస్తోంది. -
Swiggy : స్విగ్గీ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్…
ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆన్ లైన్ కి అలవాటు పడ్డాం. ఇంట్లో వంట నచ్చకపోయినా.. కొత్తగా ఏమైనా తినాలన్నా వెంటనే స్విగ్గీలో ఆడర్ పెడతాం. బెంగళూరుకు చెందిన ఈ స్విగ్గీ మరో అడుగు ముందుకేసింది. త్వరలో స్విగ్గీ ఐపీఓ రానుంది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (Swiggy IPO) కు వాటాదారులు ఆమోదం తెలిపారు. -
Plada Infotech : రూ.59తో ఎంట్రీ ఇచ్చింది… ఫస్ట్ రోజే ఇన్వెస్టర్లకు 23శాతం లాభాన్ని తెచ్చిపెట్టింది
Plada Infotech : Plada Infotech IPO స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ షేర్లు NSE SMEలో 22.9 శాతం ప్రీమియంతో రూ. 59కి లిస్ట్ అయ్యాయి. -
Shilpa Shetty: శిల్పాశెట్టి కంపెనీ ఐపీఓకు వస్తోంది.. పెట్టుబడి పెట్టి సంపాదించుకునేందుకు రెడియా?
Shilpa Shetty: మీ దగ్గర డబ్బులున్నాయా.. పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండి.. మంచి రాబడి కోసం ఎదరు చూస్తున్నారా.. మీకో మంచి అవకాశం.బాలీవుడ్ బ్యూటీ, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి గురించి వినే ఉంటారు. -
Business : ఐపీఓకు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్.. సెబీ గ్రీన్ సిగ్నల్
పీఎస్ యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియా ఫస్ట్ లైప్ ఇన్యూరెన్స్ కంపెనీ పబ్లీకి ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
Swiggy IPO: 800 మిలియన్ డాలర్ల సేకరణే లక్ష్యంగా…
భారత్లో ఫుడ్ డెలవరి యాప్లకు ఆదరణ పెరుగుతున్నది. గతేడాది ఫుడ్ డెలివరి యాప్ జొమాటో సంస్థ ఐపీఓకు వచ్చి భారీ సమీకరణ చేపట్టింది. ఇప్పుడు ఇదే బాటలో స్విగ్గీ కూడా నడవబోతున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో స్విగ్గి ఐపీఓకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాయిటర్స్ సంస్థ తెలియజేసింది. ఐపీఓ ద్వారా సుమారు 800 మిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికోసం స్విగ్గిలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించింది. అంతేకాదు, కేవలం ఫుడ్ డెలివరీ… -
LIC: ఎల్ఐసీ వద్ద భారీగా నిధులు…
భారత ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ వద్ద రూ. 21,539 కోట్ల నిధులు ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది. ఇవి ఎవరూ క్లెయిం చేయని నిధులని పేర్కొన్నది. ఎల్ఐసీ సంస్థ పబ్లిక్ ఇష్యూకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం సెబీకి ధరఖాస్తు చేసుకున్నది. ఈ ధరఖాస్తులో పత్రాల్లో నిధుల కు సంబంధించిన వివరాలను పేర్కొన్నది. మార్చి 2020 నాటికి రూ. 16,052.65 కోట్ల అన్క్లెయిమ్ నిధులు ఉండగా, అవి 2021 మార్చినాటికి రూ. 18,495 కోట్లకు… -
ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఆయన పదవీకాలం పొడిగింపు
ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో పాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీకాలాన్ని కూడా ప్రభుత్వం ఏడాది పొడిగించింది. ఈ పొడిగింపుతో ఎం.ఆర్. కుమార్ 2023 మార్చి వరకు ఛైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. త్వరలో ఐపీఓకి వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీఓకి వచ్చేందుకు… -
ఐపీఓలపై సెబీ కీలక వ్యాఖ్యలు…
ఐపీఓలలో షేర్ల ధరలపై సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్యూ ధరలనేవి సమంజసంగా ఉండాలని, అలా ఉంచాల్సిన బాధ్యత మర్చంట్ బ్యాంకర్లేదని అని సెబీ ఛైర్మన్ త్యాగి తెలిపారు. మార్కెట్ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఇష్యూ ధరలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీల ఆశలు, మదుపర్ల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, వాటిమధ్య సమతూకం పాటించేలా పబ్లిక్ ఇష్యూల ధరలు ఉండాలని అన్నారు. సెబీ సూచనలు తప్పకుండా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. Read:…
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!