KTR Tweet: తెలంగాణకు మరిన్ని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాలకు వెళ్లింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్ను ప్రారంభిస్తుందని తెలిపారు.
CM Revanth Reddy: వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్లో 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు.
ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించాలంటే కష్టం.. ఎంత కష్ట పడిన చాలి చాలని జీతాలు వస్తున్నాయంటూ చాలా మంది సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు.. అందులో కొన్ని బిజినెస్ లు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను అందిస్తాయి.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే బిజినెస్ చాయ్ బిజినెస్.. ఎక్కువ మంది ఇందులో పెట్టుబడి పెట్టి సక్సెస్ అయ్యారు.. హైదరాబాద్ లో చాయ్ బంక్ పేరుతో ఒక స్టాటప్ మొదలయ్యింది. నేడు అది ఇంతై అన్నట్టు రెండు…
కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ బ్యాంక్ అయిన ఆర్బీఐ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఉద్యోగాలకు కనీసం 65 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్…
ప్రస్తుత పరిస్థితులు డబ్బుకు దాసోహం అంటున్నాయి.. డబ్బు మీదే ప్రపంచం నడుస్తుంది.. భవిష్యత్ లో డబ్బుల అవసరం చాలానే ఉంటుంది.. అందుకోసం ఎంతో కొంత డబ్బుల ను ముందుగానే సేవ్ చెయ్యడం మంచిదని నిపుణులు అంటున్నారు.. అందుకే చాలా మంది ముందుగానే పెట్టుబడి పెట్టడం, పొదుపు చేస్తున్నారు… కొన్నిట్లో డబ్బులు పెడితే మంచి లాభాలు వస్తే.. మరికొన్ని పెడితే తీవ్ర నష్టాలు కలుగుతాయి.. అయితే మనం ఇప్పుడు డబ్బుల ను ఎలా పొదుపు చెయ్యాలో తెలుసుకుందాం.. ఏదైనా…
రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.