RBI Recruitment 2023: డిగ్రీ అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..రూ.71,032 జీతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ బ్యాంక్ అయిన ఆర్బీఐ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఉద్యోగాలకు కనీసం 65 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లేదా స్పెషలైజేషన్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూన్ 1, 2023 తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి..
ఆసక్తి కలిగిన వాళ్ళు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వారు రూ.450, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్ధులు రూ.50 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది..ఆన్లైన్లో టేస్ట్ ఉంటుంది..లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జులై 15వ తేదీన ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.33,900ల నుంచి రూ.71,032 వరకు జీతం ఉంటుంది.. నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం ను అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు..
Also Read
- ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
- SBI Clerk Recruitment 2026: ఎస్బీఐలో 9,124 క్లర్క్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, పరీక్ష వివరాలు
- RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
పరీక్ష విధానం :
ఈ ఉద్యోగాల కోసం నిర్వహించే టేస్ట్ మార్కులు 300. ఇక ఈ పరీక్ష కు 2:30 గంటల సమయంలో 180 ప్రశ్నలకు సమాధానం రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వెజ్లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ పేపర్ 1లో 40 ప్రశ్నలకు 100 మార్కులు, ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ పేపర్ 2లో 40 ప్రశ్నలకు 100 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 50 ప్రశ్నలకు 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరని మనవి.. ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకొనే ముందు నోటిఫికేషన్ నిజామా కాదా అన్న విషయాన్ని పూర్తి తెలుసుకొనే దరఖాస్తు చేసుకోవడం మంచిది ..
తాజావార్తలు
-
Independence Day: మోదీకి పుతిన్, రూబియో శుభాకాంక్షలు.. భారత్పై ప్రపంచ నేతల సందేశాలు..
-
Earthquake: ఇండోనేషియాలో మరోసారి శక్తివంతమైన భూకంపం.. ప్రజలు హడల్
-
Fauzi: మంటల్లో చార్మినార్.. గాంధీని కాదని, రక్తం చిందిస్తున్న ప్రభాస్!
-
Ind-Pak: పాక్కు భారత్ నెం.1 శత్రువు కాగా.. తర్వాత ఈ దేశాలే.. అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే
-
CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్కు సవాల్.!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!