Paruchuri Gopala Krishna : నేటి తెలుగు చిత్రాల గురించి స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు.తెలుగు సినిమా స్థాయి పెరిగింది భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి.భారీగా కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.గతంలో హీరోలు సంవత్సరంలో ఎన్నో సినిమాలు చేసేవారు.సూపర్ స్టార్ కృష్ణ గారు సంవత్సరంలో ఏకంగ
Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఈ భామ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది.స్టార్ హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది.తాజాగా ఈ భామ హీరోయ
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 3 టీ20ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ వెళ్లిన పాకిస్థాన్ శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది. డబ్లిన్లో జరిగిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ న�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం కీలక మలుపు తిరుగుతుంది. నేటి సాయంత్రంతో ఎలక్షన్ ప్రచారం ముగియనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి .అయితే ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం.ఈ నియోజక వర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.గ
మెగా స్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ను ప్రకటించిన విషయం తెలిసిందే..తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. మే 9 న న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా చ్రతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ�
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తమిళ్ తో తెలుగులో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.సౌత్ స్టార్ హీరోయిన్ గా జ్యోతికకు మంచి గుర్తింపు వుంది.అయితే జ్యోతిక తన సినీ కెరీర్ ను హిందీ సినిమాతోనే ప్రారంభించి�
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు.లైగర్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న పూరికి డబుల్ ఇస్మార్ట్
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్లో పాల్గొంటున్నారు.రీసెంట్ గా దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బాహుబలి ప్రమోషన్స్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజమౌళి మాట్లాడుతూ’ బాహుబలి’ సినిమా ప్రమోషన్కు తాము అస్సల�
టాలీవుడ్ యంగ్ బ్యూటీ “ప్రగ్యా జైస్వాల్”.గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “కంచె” సినిమాతో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమాలో ప్రగ్యా తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.కంచె సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి .కానీ ఈ భామ క
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత రెండు దశాబ్దాలుగా త్రిష తెలుగు,తమిళ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది.పొన్నియన్ సెల్వన్ మూవీతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఆతరువాత దళపతి విజయ్ సరసన లియో సినిమాలో హీరోయిన్ గా నటించ�