కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం ఆన్లైన్ పాఠాలకే పరిమితయ్యారు విద్యార్థులు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి.. ఇక, 2021-22 విద్యా సంవత్సరాన్ని అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 పని దినాలు ఉండగా.. ఈ సారి పరీక్షల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్ తరగతులతో కలిపి విద్యా సంవత్సరంలో…