Diamond Crossing: దేశంలోని ఏకైక డైమండ్ క్రాసింగ్.. రైళ్లు నాలుగు వైపులా దుసుకెళ్తాయి..
- దేశంలోని ఏకైక డైమండ్ క్రాసింగ్
- ఈ క్రాసింగ్ మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉంది
- రైళ్లు నాలుగు వైపులా దుసుకెళ్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రైల్వే రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సరుకు రవాణాలో కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది. సౌకర్యవంతం, సురక్షితం, చౌకైన రవాణా వ్యవస్థగా పేరొందింది. అందుకే దీనిని దేశ జీవనాడి అని కూడా పిలుస్తారు. రైలులో ప్రయాణించేటప్పుడు, మీరు చాలాసార్లు క్రాసింగ్లను దాటుతున్న రైళ్లను చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా అన్ని వైపుల నుంచి రైళ్లు ప్రయాణించి, ఒకదానికొకటి ఢీకొనని రైల్వే క్రాసింగ్ను చూశారా? భారత్ లో ఒక రైల్వే క్రాసింగ్ ఉంది. అక్కడ రైళ్లు అన్ని దిశల నుండి – తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నుండి ప్రయాణిస్తాయి. ఈ క్రాసింగ్ మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉంది. దీనిని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. ఇక్కడ అన్ని దిశల నుండి పట్టాలు ఒకదానికొకటి కలుస్తాయి.
Also Read:Putin In India: ఢిల్లీలో ల్యాండ్ అయిన పుతిన్.. స్వయంగా స్వాగతించిన మోడీ..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
నాగ్పూర్లో డైమండ్ క్రాసింగ్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటి. దేశంలోని నాలుగు ప్రధాన రైలు మార్గాలు ఇక్కడ కలుస్తాయి. ఇది వజ్రం ఆకారపు దృశ్యాన్ని సృష్టిస్తుంది. అందుకే దీనిని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. ఈ మార్గంలో ప్రతిరోజూ వేలాది రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను తీసుకువెళతాయి.
Also Read:Dil Raju: శ్రీ తేజ రిహాబిలిటేషన్ కేంద్రం ఖర్చు కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారు
రైళ్లు ఎందుకు ఢీకొనవు?
ఇప్పుడు, ఈ రైళ్లు ఎందుకు ఢీకొనవని మీరు ఆలోచిస్తున్నారా? ఇది ఇంజనీరింగ్ అద్భుతం. దీని విజయ రహస్యం దాని ఇంటర్లాకింగ్ సిస్టం, ఆటోమేటిక్ సిగ్నల్ టెక్నాలజీలో ఉంది. ఈ వ్యవస్థ ఒకేసారి ఒక రైలు మాత్రమే క్రాసింగ్ను దాటడానికి అనుమతించే విధంగా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ రైళ్లను క్రాసింగ్ ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా నడిచేలా చేస్తుంది.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!