Diamond Crossing: దేశంలోని ఏకైక డైమండ్ క్రాసింగ్.. రైళ్లు నాలుగు వైపులా దుసుకెళ్తాయి..
- దేశంలోని ఏకైక డైమండ్ క్రాసింగ్
- ఈ క్రాసింగ్ మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉంది
- రైళ్లు నాలుగు వైపులా దుసుకెళ్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రైల్వే రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సరుకు రవాణాలో కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది. సౌకర్యవంతం, సురక్షితం, చౌకైన రవాణా వ్యవస్థగా పేరొందింది. అందుకే దీనిని దేశ జీవనాడి అని కూడా పిలుస్తారు. రైలులో ప్రయాణించేటప్పుడు, మీరు చాలాసార్లు క్రాసింగ్లను దాటుతున్న రైళ్లను చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా అన్ని వైపుల నుంచి రైళ్లు ప్రయాణించి, ఒకదానికొకటి ఢీకొనని రైల్వే క్రాసింగ్ను చూశారా? భారత్ లో ఒక రైల్వే క్రాసింగ్ ఉంది. అక్కడ రైళ్లు అన్ని దిశల నుండి – తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నుండి ప్రయాణిస్తాయి. ఈ క్రాసింగ్ మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉంది. దీనిని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. ఇక్కడ అన్ని దిశల నుండి పట్టాలు ఒకదానికొకటి కలుస్తాయి.
Also Read:Putin In India: ఢిల్లీలో ల్యాండ్ అయిన పుతిన్.. స్వయంగా స్వాగతించిన మోడీ..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
నాగ్పూర్లో డైమండ్ క్రాసింగ్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటి. దేశంలోని నాలుగు ప్రధాన రైలు మార్గాలు ఇక్కడ కలుస్తాయి. ఇది వజ్రం ఆకారపు దృశ్యాన్ని సృష్టిస్తుంది. అందుకే దీనిని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. ఈ మార్గంలో ప్రతిరోజూ వేలాది రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను తీసుకువెళతాయి.
Also Read:Dil Raju: శ్రీ తేజ రిహాబిలిటేషన్ కేంద్రం ఖర్చు కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారు
రైళ్లు ఎందుకు ఢీకొనవు?
ఇప్పుడు, ఈ రైళ్లు ఎందుకు ఢీకొనవని మీరు ఆలోచిస్తున్నారా? ఇది ఇంజనీరింగ్ అద్భుతం. దీని విజయ రహస్యం దాని ఇంటర్లాకింగ్ సిస్టం, ఆటోమేటిక్ సిగ్నల్ టెక్నాలజీలో ఉంది. ఈ వ్యవస్థ ఒకేసారి ఒక రైలు మాత్రమే క్రాసింగ్ను దాటడానికి అనుమతించే విధంగా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ రైళ్లను క్రాసింగ్ ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా నడిచేలా చేస్తుంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!