Hot Water Bath Facility: వందే భారత్ స్లీపర్ కోచ్ లో వేడి నీటి స్నానం..
- చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్న రైల్వే
- ప్రయాణీకులకు లగ్జరీ హోటళ్ అనుభూతిని
- అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్.. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లలో.. ప్రయాణీకుల కోసం వేడి నీటిని సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. అయితే ఎప్పటికప్పడు రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం కొత్త కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణీకులకు ఈ సేవలు ఉచితంగా అందించనుంది. అయితే ప్రయాణీకులకు లగ్జరీ హోటళ్ల అనుభూతిని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read Also: Funny Video: ప్లేట్ నిండా గులాబ్ జామున్ తీసుకెళ్తున్న మహిళ.. ఫోటో తీయడంతో…
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాస్ తొందర్లోనే ప్రయాణికులకు వేడి నీటితో స్నానం చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది రైల్వే శాఖ. ఈ అధునాతన సౌకర్యం వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క స్లీపర్ వెర్షన్లో ప్రవేశపెట్టబడుతుంది. ఢిల్లీ నుండి కాశ్మీర్ వరకు.. రాత్రిపూట ప్రయాణం ఎక్కువగా ప్రయాణించే రూట్లలోని వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ హాట్ షవర్ సౌకర్యం కల్పించనున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. అయితే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలంటే.. మరలా ఎటువంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Read Also: Smart Tires Launch: స్మార్ట్ టైర్లను లాంచ్ చేసిన JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్
అయితే.. ఫస్ట క్లాస్ ఏసీలో మాత్రమే ప్రయాణించే వారికి ఉచితంగా ఈ హాట్ షవర్ సదుపాయాన్ని అందిస్తున్నారు. మీరు టికెట్ తీసుకున్నపుడే .. దానికి తగ్గ ఛార్జీలను యాడ్ చేస్తారు. కానీ మిగిలిన కోచ్ లలో ఈ హాట్ షవర్ లు మాత్రం అందుబాటులో ఉండదు. వందే భారత్ స్లీపర్ రైలుతో పాటు రాజధాని, దురంతో, ఇతర సూపర్ఫాస్ట్ రైళ్ల వంటి కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం రైళ్లలోని ఫస్ట్ ఏసీ కోచ్లలో అల్రెడీ వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్తో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు హోటల్ లాంటి సౌకర్యాలను అందిస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!