Hot Water Bath Facility: వందే భారత్ స్లీపర్ కోచ్ లో వేడి నీటి స్నానం..
- చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్న రైల్వే
- ప్రయాణీకులకు లగ్జరీ హోటళ్ అనుభూతిని
- అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్.. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లలో.. ప్రయాణీకుల కోసం వేడి నీటిని సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. అయితే ఎప్పటికప్పడు రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం కొత్త కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణీకులకు ఈ సేవలు ఉచితంగా అందించనుంది. అయితే ప్రయాణీకులకు లగ్జరీ హోటళ్ల అనుభూతిని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read Also: Funny Video: ప్లేట్ నిండా గులాబ్ జామున్ తీసుకెళ్తున్న మహిళ.. ఫోటో తీయడంతో…
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాస్ తొందర్లోనే ప్రయాణికులకు వేడి నీటితో స్నానం చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది రైల్వే శాఖ. ఈ అధునాతన సౌకర్యం వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క స్లీపర్ వెర్షన్లో ప్రవేశపెట్టబడుతుంది. ఢిల్లీ నుండి కాశ్మీర్ వరకు.. రాత్రిపూట ప్రయాణం ఎక్కువగా ప్రయాణించే రూట్లలోని వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ హాట్ షవర్ సౌకర్యం కల్పించనున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. అయితే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలంటే.. మరలా ఎటువంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Read Also: Smart Tires Launch: స్మార్ట్ టైర్లను లాంచ్ చేసిన JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్
అయితే.. ఫస్ట క్లాస్ ఏసీలో మాత్రమే ప్రయాణించే వారికి ఉచితంగా ఈ హాట్ షవర్ సదుపాయాన్ని అందిస్తున్నారు. మీరు టికెట్ తీసుకున్నపుడే .. దానికి తగ్గ ఛార్జీలను యాడ్ చేస్తారు. కానీ మిగిలిన కోచ్ లలో ఈ హాట్ షవర్ లు మాత్రం అందుబాటులో ఉండదు. వందే భారత్ స్లీపర్ రైలుతో పాటు రాజధాని, దురంతో, ఇతర సూపర్ఫాస్ట్ రైళ్ల వంటి కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం రైళ్లలోని ఫస్ట్ ఏసీ కోచ్లలో అల్రెడీ వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్తో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు హోటల్ లాంటి సౌకర్యాలను అందిస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
తాజావార్తలు
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!