‘దురంధర్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య ధర్, ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ‘దురంధర్’ పార్ట్-3 చేస్తాడేమో అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు, ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆదిత్య ధర్ ‘అశ్వత్థామ’ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధర్ గతంలోనే పట్టాలెక్కించాడు. కానీ భారీ ఎత్తున విఎఫ్ఎక్స్ (VFX) రిక్వైర్మెంట్స్…
టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న నాగవంశీ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతానికి మైథాలజీ లేదా మన పురాణాలకు సంబంధించిన కథలు చెప్పే సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కార్తికేయ స్వామికి సంబంధించిన సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, మరొక పురాణ గాథకు సంబంధించిన సినిమా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. Also Read :Kollywood : 96 దర్శకుడితో…