Suryakumar Yadav: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత్ మరోసారి దూకుడును ప్రదర్శించింది. రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో 2–0 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో భారత విజయం వెనుక ప్రధాన కారణం ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే చతికిలపడింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పరిస్థితి కాస్త…
Rishabh Pant: న్యూజిలాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి (జనవరి 11న) నుంచి ప్రారంభం కానుంది. కానీ ఈ టైంలో టీమిండియా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ నెట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. పలు నివేదికల ప్రకారం.. ప్రాక్టీస్ టైంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, పంత్ నడుము పైన (నడుము దగ్గర) దెబ్బ తగిలినట్లు సమాచారం. READ ALSO: Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు…
India T20 World Cup 2026 Squad: టీ 20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. తాజాగా ఈ రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. పాపం శుభ్మన్ గిల్కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. వరల్డ్కప్ పోరు 2026 ఫిబ్రవరి 7న స్టార్ట్ అయ్యి- మార్చి 8న తుది పోరు జరగనుంది. READ…
Shubman Gill Dropped: ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగే చివరి టీ20 మ్యాచ్ కి దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
Cricketers Retirement in 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ఆట జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర…