5 నెలల గరిష్ఠాన్ని తాకిన ద్రవ్యోల్బణం.. కారణాలు ఇవేనా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఐదు నెలల గరిష్ట స్థాయినితాకి 12.54 శాతానికి చేరుకుంది.. పెట్రోలియం ఉత్పత్తులతోపాటు మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్స్ , విద్యుత్ ఖర్చులు ప్రాథమిక ఆహారేతర వస్తువుల నుండి కార్ల వరకు ధరలను పెంచాయని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా సూచిస్తోంది.. ఈ ఆర్థిక సంవత్సరం ఆది నుంచి ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్స్ నమోదవుతున్నది.. సెప్టెంబర్లో 10.66 శాతానికి పడిపోయినా తిరిగి అక్టోబర్లో పెరిగింది… అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కెమికల్స్, రసాయన తదితర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది.
Read Also: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. వారికి ఆర్థిక సహకారం
Also Read
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
ఇక, సెప్టెంబర్లో 11.41 శాతంగా ఉన్న మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్స్ ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నెలలో 12.04 శాతానికి దూసుకెళ్లింది.. ఇంధన, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం 24.84 శాతం నుంచి 37.18 శాతానికి చేరుకుంటే.. క్రూడాయిల్ 71.86 నుంచి 80.57 శాతానికి పెరిగిపోయింది.. మరోవైపు నిత్యం వినియోగించే ఉల్లిగడ్డల ధరలు 25.01 శాతం తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి.. ఇక, అక్టోబర్లో అమెరికా వినియోగదారు ద్రవ్యోల్బణం మూడు-దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అనేక కీలక ఆర్థిక వ్యవస్థలలో ధరలపై గ్లోబల్ సరఫరా స్క్వీజ్ బరువును పెంచింది, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరల యొక్క తాత్కాలిక దశ కంటే ఎక్కువ అంచనా వేయడానికి విశ్లేషకులు మొగ్గుచూపారు.. సరఫరా మరియు షిప్పింగ్ పరిమితులు, వస్తువులు మరియు సేవలకు పెరుగుతున్న డిమాండ్ అలాగే అధిక వేతనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారంగా ఉన్నాయి. అంతర్గత డిమాండ్ను తీర్చడానికి కీలకమైన ముడి పదార్థాలు మరియు భాగాలను దిగుమతి చేసుకునే భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపాయి. సెమీకండక్టర్ల కొరత, కార్లు, ఉపకరణాలు మరియు మొబైల్ ఫోన్ల నుండి టెలివిజన్ సెట్ల వరకు అనేక రకాల వస్తువుల ఉత్పత్తిని నిర్వీర్యం చేసింది..చిప్ మేకర్లు చాలా ముఖ్యమైన భాగాన్ని తయారు చేయడానికి కష్టపడుతున్నారు, తక్షణ పరిష్కరాలు లేకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!