Home
India
India News
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
IND vs ENG 1st ODI: టీ20 సిరీస్లో ఘోర పరాజయాన్ని ఎదురుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్లో ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుందేందుకు అవకాశం దక్కింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో కోల్పోయిన భారత్.. ఇప్పుడు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పుంజుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే నేడు (జూలై 14) బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరగనుంది. 2027 వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా ఈ సిరీస్… -
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
దేశంలో గడ్డు పరిస్థితులు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎల్నినో ప్రభావం దేశంపై స్పష్టంగా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి దేశంలో ద్రవ్యోల్బణం వేగవంతం అయింది. దీనికి తాజాగా వెలువడిన ఆర్బీఐ గణాంకాలే ఉదాహరణ. -
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి. ఏదొక సమయంలో ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. అలాంటిది అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం నిరాకరిస్తోందంటూ రాయిటర్స్ తన కథనంలో ప్రచురించింది. ప్రస్తుతం ఈ కథనం జాతీయంగా.. అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. -
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
భారతీయ రైల్వేకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇటీవల రైలులో నూతన వధూవరుల కోసం కోచ్ను అలంకరించిన ఘటన చర్చనీయాంశంగా మారగా, తాజాగా కదులుతున్న రైలులో ఆచారబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నట్లు కనిపించిన మరో వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, రైల్వే శాఖ అధికారికంగా వివరణ ఇచ్చింది. వైరల్ వీడియోలో ఏముంది? సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రైలు కోచ్లో పూజా కార్యక్రమం… -
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటన భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపుగా నిలిచింది. ఈ పర్యటన సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, ఉగ్రవాద నిరోధక సహకారం, వ్యవసాయం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి, విద్య, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాల్లో మొత్తం 18 కీలక ఒప్పందాలు, నిర్ణయాలు కుదిరాయి. అంతేకాకుండా, ఇరు దేశాలు తమ సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ (Strategic Partnership) స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం భారత్,… -
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్వాష్ను భారత్ తప్పించుకుంటుందా.?
ENG vs IND Playing XI: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. చివరి మ్యాచ్ లోనూ గెలిచి భారత్ను వైట్వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ నేడు (జూలై 11)… -
FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
దేశంలోని మద్యం తయారీ సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన చర్యలకు దిగింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన పలు మద్యం తయారీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనుమతి లేని ఫ్లేవర్ల వినియోగం, ఉత్పత్తుల షెల్ఫ్ లైఫ్పై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది. FSSAI ఎందుకు నోటీసులు జారీ చేసింది? FSSAI తెలిపిన వివరాల ప్రకారం, Food Safety and… -
IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. బ్రిస్టల్ లో జరిగిన నాలుగో టీ20లో భారత్ను ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. సిరీస్లో 3-0తో ఆధిక్యం సాధించి చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ తొలిసారి భారత్పై టీ20 అంతర్జాతీయ… -
El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
ఎల్నినో కారణంగా ఈ ఏడాది వర్షాలుండవని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తోంది. జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో నిజమే అనుకున్నారు. 125 ఏళ్ల తర్వాత అత్యంత పొడి జూన్ నెలగా రికార్డ్ నమోదైంది. దీంతో వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే జూలైలో కూడా వర్షాలు ఉండకపోవచ్చని అంతా భావించారు. -
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
గత 12 సంవత్సరాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’’ ఒక గ్లోబల్ బ్రాండ్గా ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. మెల్బోర్న్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!