Bumrah-Hardik: అంతర్జాతీయ మ్యాచ్ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని భారత కీలక ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్పై జట్టు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ ప్రధాన లక్ష్యంగా ఉండటంతో.. ఈ ఇద్దరు కీలక వైట్బాల్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. IP68+IP69+IP69K రేటింగ్స్, Snapdragon 8s…
న్యూజిలాండ్ జట్టు వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో పర్యటించనుంది. రెండు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ జనవరి 18 న జరుగుతుంది. టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. చివరి టీ20 మ్యాచ్ జనవరి 31 న జరుగుతుంది.పిటిఐ నివేదిక ప్రకారం, వన్డే సిరీస్లోని మొదటి మ్యాచ్ జనవరి 11న హైదరాబాద్లో,…