Home
India Vs England
India Vs England News
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
Shubman Gill blamed the costly final overs for India defeat: ఆదివారం లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా ఇంగ్లీష్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. భారీ ఛేదనలో భారత్ 7 వికెట్లకు 360 పరుగులే చేసి ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో టీమిండియా సిరీస్ను 1-2తో కోల్పోయింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ… -
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్ ఓటమి.. రోహిత్ సెంచరీ వృథా.. వన్డే సిరీస్ కూడా పాయే!
India Lost ODI Series to England: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ముగించింది. ఇప్పటికే టీ20 సిరీస్లో వైట్వాష్కు గురైన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా చేజార్చుకుంది. ఆదివారం (జూలై 19) లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. వరుసగా రెండో సిరీస్ ఓటమితో టీమిండియాపై… -
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా భారత జట్టు ముందు 388 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ చరిత్రలోనే వన్డే ఫార్మాట్లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే… -
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే జట్టు తరఫున కలిసి 400 మ్యాచ్లు ఆడిన తొలి భారతీయ జోడీగా వీరు అరుదైన మైలురాయిని అందుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆరో జంటగా కోహ్లీ, రోహిత్ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే జోడీ… -
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
Rohit Sharma Retirement: లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే మూడో వన్డేతో మరో మహా సంగ్రామానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ కేవలం ఒక టోర్నమెంట్ విజేతను తేల్చేది కాదు, ఇరు దేశాల మధ్య జరిగే 22వ ద్వైపాక్షిక వన్డే సిరీస్ టైటిల్ ఎవరిదో నిర్ణయించే అసలైన ఫైనల్ మ్యాచ్. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి సిరీస్ను సమం… -
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
Rohit Sharma Retirement: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నిర్ణయాత్మక మూడో వన్డే (3rd ODI) జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, సిరీస్ విజేతను తేల్చే ఈ కీలక పోరు కంటే ఎక్కువగా.. భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవితవ్యంపైనే క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ… -
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
Rohit Sharma Will Play Big Innings Said Morne Morkel: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నేటితో ముగియనుంది. ఆదివారం (జులై 19) లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం మూడో వన్డే జరగనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో (11, 26 పరుగులు) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఇదే సమయంలో లార్డ్స్ వన్డే హిట్మ్యాన్కు చివరి… -
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
India vs England 3rd ODI: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, సిరీస్ విజేతను నిర్ణయించే అసలైన సమరం. గత మ్యాచ్లో జో రూట్ మెరుపు బ్యాటింగ్తో భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ సమం చేసిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. మరోవైపు టీమిండియా ఈ నిర్ణయాత్మక పోరులో గెలవాలంటే తమ ఓపెనింగ్ సమస్యలను వెంటనే అధిగమించాల్సి ఉంది. ముఖ్యంగా… -
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
రేపు ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో గాయపడిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రన్ తీసే క్రమంలో అతడి కుడి హ్యామ్స్ట్రింగ్కు బలమైన గాయం కావడంతో, వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కోసం పంపించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీ సుందర్ స్థానంలో యువ… -
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో ఆదివారం జరగనున్న మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్లో ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. గత కొన్ని మ్యాచ్లుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోకపోవడం, అతడిని బెంచ్కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సిరీస్లో భారత జట్టు యాజమాన్యం బ్యాటింగ్ కూడా చేయగల ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లకు…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!