దేశ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్, కొంతకాలంగా వరుసగా కొత్త డేటా ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే, ఆ సంస్థ ఇప్పుడు తన ప్రజాదరణ పొందిన రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ను అప్డేట్ చేసింది. అవును, ఈ ప్లాన్ ఇప్పుడు మరింత డేటాను అందిస్తుంది. ఈ కొత్త మార్పుతో, తక్కువ ధరకే ఎక్కువ ఇంటర్నెట్ కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ మరింత మెరుగ్గా మారింది. Also Read:Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్లు.. పాకిస్తాన్…
భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 2026 కొత్త సంవత్సరం సందర్భంగా తన వినియోగదారులకు అదిరిపోయే కానుకను అందించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ (Happy New Year) ఆఫర్లో భాగంగా రూ.500 రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాల్స్ , వినోదాన్ని కోరుకునే సామాన్యుల నుంచి యువత వరకు అందరికీ ఈ ప్లాన్ ఒక వరంగా మారనుంది. ఈ ప్లాన్కు సంబంధించిన పూర్తి వివరాలు , అందులోని అద్భుతమైన ఫీచర్లు ఇక్కడ…
ప్రస్తుత రోజుల్లో ఫోనే కాదు.. మొబైల్ నెంబర్స్ కూడా కీలకంగా మారాయి. మొబైల్ నంబర్లు కాల్స్ చేయడానికి లేదా ఇంటర్నెట్ను ఉపయోగించడానికే పరిమితం కాలేదు. వివిధ బ్యాంకింగ్, UPI, సోషల్ మీడియా యాప్లలోకి లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్స్ ను యూజ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, నంబర్ డియాక్టివేట్ అయితే, అది పెద్ద సమస్యకు కారణమవుతుంది. కానీ ఈ సమస్యను కేవలం 44 రూపాయలతో పరిష్కరించగలిగితే? Also Read:Moon Events 2026 : ఖగోళ ప్రేమికులకు పండగే..…