India vs New Zealand 3rd Test: భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. మూడో రోజు రోజు ఆటను మొదలు పెట్టిన న్యూజిలాండ్ 3 పరుగులు చేసి 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్కు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 5 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. దింతో ప్రస్తుతం సంగం టీం…