భారత్లో ప్రస్తుతం (2026 మార్చి వరకు) 600 కి.మీ.ల వరకు లేదా అంతకంటే ఎక్కువ రేంజ్ (ARAI claimed) ఉన్న ఉత్తమ ఎలక్ట్రిక్ SUVలు ఎక్కువగా Mahindra, ఇతర ప్రీమియం బ్రాండ్ల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిచోటా ఛార్జింగ్ స్టేషన్లు వెలుస్తుండటం, ఈ వాహనాలు కాలుష్య రహితమైనవి, అలాగే నడపడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో, WLTP పై పరీక్షించబడిన, అత్యధిక రేంజ్ కలిగిన ఐదు ఈవీల గురించి తెలుసుకుందాం. Also Read:Se*xual Harassment :…
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’(Tesla) భారత్లో తన సత్తా చాటలేకపోతోంది. సగటు భారతీయులు ఈ కార్లను కొనేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టమవుతోంది. భారత మార్కెట్లో టెస్లాకు అంత ఈజీ కాదని గణాంకాలు చెబుతున్నాయి. 2025లో టెస్లా ఇండియాలోకి ప్రవేశించింది. తన మోడల్ Y(Model Y)ని విక్రయిస్తోంది. అయితే, వీటి అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి.
India EV market: మరో ఏడేళ్లలో మన దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలే కనిపించనున్నాయి. ఎందుకంటే ఆ వాహనాల అమ్మకాలు 2030 నాటికి ఏటా కోటి యూనిట్లకు చేరుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక సర్వే-2023 పేర్కొంది. భారతదేశం హరిత ఇంధనం దిశగా పయనించటంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ కీలక పాత్ర పోషించనుందని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2022 నుంచి 2030 వరకు దేశీయ విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 49 శాతం వృద్ధి రేటును నమోదు…