Home
India Cricket News
India Cricket News News
-
Suryakumar Yadav: అలా చేస్తూ కెమెరాకు చిక్కిన కెప్టెన్ సూర్యకుమార్.. ఇక భార్య చేతిలో బలి అయినట్టే..!
Suryakumar Yadav: టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ అనంతరం టీంలో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు పాకిస్థాన్ను ఓడించేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ మ్యాచ్కు ముందు ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోర్నమెంట్ ప్రారంభోత్సవ వేడుకల సమయంలో తీసిన ఆ వీడియోలో టీమిండియా ఆటగాళ్లు ఎంతో హుషారుగా కనిపించారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహీ స్టేడియంలో డ్యాన్స్ ప్రదర్శన ఇస్తుండగా,… -
BCCI Central Contracts: రోహిత్, విరాట్కు భారీ షాక్.. గ్రేడ్ ‘బి’ కి డిమోషన్! గిల్, బుమ్రా టాప్!
BCCI Central Contracts: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 సీజన్ కోసం ఆటగాళ్లకు కేంద్ర కాంట్రాక్టులను ప్రకటించింది. BCCI ఈసారి జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లను చేర్చింది. కానీ A+ కేటగిరీని తొలగించింది. ఈ 30 మంది ఆటగాళ్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లను గ్రేడ్ Aలో, 11 మంది ఆటగాళ్లను గ్రేడ్ Bలో, 16 మంది ఆటగాళ్లను గ్రేడ్ Cలో చేర్చారు. READ ALSO: సగం ధరకే Wobble… -
T20 World Cup 2026: రోహిత్-కోహ్లీ లేని లోటును తీర్చేస్తూ.. అరుదైన మైలురాయిని సృష్టించిన భారత్!
T20 World Cup 2026: T20 ప్రపంచ కప్లో టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ను USAతో ఆడి విజయం సాధించిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 29 పరుగుల తేడాతో USAపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడమే కాకుండా చారిత్రాత్మక ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ ఇతర జట్టు సాధించని ఘనతను భారత జట్టు లిఖించింది. ఇంతకీ ఆ ఘనత… -
T20 World Cup Record: ప్రమాదంలో కోహ్లీ T20 ప్రపంచ కప్ రికార్డు.. జోస్ బట్లర్ బ్రేక్ చేసేనా..?
T20 World Cup Record: ఈరోజు ( ఫిబ్రవరి 7న) నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ 2026లో భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీని మిస్ కానున్నారు. -
Suryakumar Yadav: ఫియర్ లెస్ బ్యాటింగ్.. రో-కో ను అధిగమించి T20లో కెప్టెన్ సూర్య నయా హిస్టరీ
న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టు ఐదవ, చివరి మ్యాచ్ లో తలపడుతున్నాయి. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫియర్ లెస్ బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాడు. 30 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఇది సూర్య తన T20 అంతర్జాతీయ కెరీర్లో… -
India Breaks Pakistan Record: పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్.. మరో 28 బంతులు మిగిలి ఉండగానే!
India Breaks Pakistan Record: రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది. -
Team India: టీమిండియాకు కొత్త కెప్టెన్, కోచ్, సెలెక్టర్.. భారత క్రికెట్లో సంచలన మార్పులు?
Team India: భారత పురుషుల క్రికెట్ జట్టు 2026లోకి అడుగుపెడుతూ మిశ్రమ అనుభవాలతో ముందుకు కొనసాగుతోంది. -
Virat Kohli: ఈ టోర్నీలో ఆడటానికి ‘కింగ్’ కోహ్లీ నో చెప్పాడా?
Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సెంచరీతో ఆరంభించాడు. ఈ సిరీస్లోని రెండో మ్యాచ్ డిసెంబర్ 3న జరగనుంది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక ముఖ్యమైన న్యూస్ వైరల్గా మారింది. డిసెంబర్ 24, 2025 నుంచి ప్రారంభమయ్యే దేశీయ టోర్నమెంట్లో కింగ్ కోహ్లీ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 16 ఏళ్ల తర్వాత దేశీయ టోర్నమెంట్లోకి కోహ్లీ తిరిగి వచ్చి కొన్ని మ్యాచ్లు ఆడవచ్చని… -
KL Rahul: ప్లేయింగ్-11 పై కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక ప్రకటన..
KL Rahul: టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇప్పుడు వన్డే సిరీస్ వంతు వచ్చింది. ఇదే టైంలో ఫార్మాట్ మారిపోయింది, మైదానంలో కొంతమంది ఆటగాళ్లు కూడా మారిపోతున్నారు. ఈ ఫార్మాట్లోకి ఇద్దరు కీలక ఆటగాళ్లు తిరిగి వచ్చారు. వాళ్లిద్దరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అలాగే మరికొందరు ఆటగాళ్లు కూడా జట్టులో చేరారు. శుభ్మాన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన ప్లేయింగ్… -
Vaibhav Suryavanshi: భారత్ స్క్వాడ్లోకి వైభవ్ సూర్యవంశీ.. లక్కంటే నీదేనయ్యా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 అనంతరం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అన్ని కలిసొస్తున్నాయి. ఇప్పటికే దేశవాళీ క్రికెట్, టీమ్ఇండియా అండర్-19లో అవకాశం దక్కించుకున్న అతడు ఇప్పుడు ఏకంగా భారత్ ఏ స్క్వాడ్లోకి వచ్చాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వైభవ్కు సెలెక్టర్లు చోటు కల్పించారు. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్…
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?