T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!
- టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యధికంగా 11 డక్ అవుట్లు అయిన జట్టుగా భారత్
- అభిషేక్ శర్మ అత్యధికంగా 3 సార్లు డక్ అవుట్
- అక్షర్ పటేల్ 2 సార్లు, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ఒక్కోసారి డక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 India: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు కేవలం 111 పరుగులకే దుకాణం సర్ధేసింది. దీంతో 76 పరుగుల తేడాతో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు టీమిండియా ఒక అవసరం లేని రికార్డును కూడా నమోదు చేసుకుంది.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఆటగాళ్లు అత్యధికంగా డక్ (0 పరుగులు) అవుట్ అయిన జట్టుగా నిలిచారు. మొత్తం 11 సార్లు భారత బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండా పెవిలియన్ చేరారు. మరి ఈ లిస్ట్ లో ఏ స్టార్ట్ ప్లేయర్ ఎన్ని సార్లు డక్ అవుట్ అయ్యాడంటే..
* అభిషేక్ శర్మ – 3 సార్లు
* అక్షర్ పటేల్ – 2 సార్లు
* శివమ్ దూబే – 1 సారి
* ఇషాన్ కిషన్ – 1 సారి
* హార్దిక్ పాండ్యా – 1 సారి
* వరుణ్ చక్రవర్తి – 1 సారి
* రింకూ సింగ్ – 1 సారి
* జస్ప్రీత్ బుమ్రా – 1 సారి
Kerala Story 2: కేరళ స్టోరీ 2 ‘బీఫ్’ వివాదం.. ప్రకాష్ రాజ్ సెటైరికల్ కౌంటర్..
డక్ల విషయంలో భారత్ ఇటలీ (8 డక్లు), ఒమాన్ (7 డక్లు), పాకిస్థాన్ (6 డక్లు) లను మించి 11 డక్లను అందుకుంది. ఇకపోతే సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో ముగ్గురు భారత బ్యాటర్లు డక్గా అవుట్ అయ్యారు. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా పరుగులు చేయకుండా డక్ అవుట్ కావడంతో మొత్తం జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు కష్టాల్లో పడిపోయాయి. ముఖ్యంగా నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. ఇప్పుడు సెమీఫైనల్ చేరాలంటే భారత్ తన మిగిలిన మ్యాచ్లలో భారీ విజయాలు సాధించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..