కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఓ వైపు కేంద్రం కసరత్తు మొదలు పెడుతూనే మరోవైపు రకరకాల వ్యూహాలకు సంబంధించి రౌండ్ సమావేశాలు కూడా సాగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో ఆదివారం భారీ సమావేశం జరిగింది.
Loksabha Elections 2024 : దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పోరు మొదలైంది. ఈసారి బీజేపీ, ఇండియా కూటమి ఏదీ మెజారిటీ మార్కును దాటలేకపోయింది.
బీహార్ రాష్ట్రంలోని పూర్నియా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు.
ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుతం మనుగడ కష్టతరంగా మారింది. సీట్లు తగ్గడం వల్ల జాతీయ రాజకీయాల్లో వామపక్షాలు కూడా అప్రస్తుతం అవుతున్నాయి.
India Alliance Meeting In Delhi: సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి తన సత్తా చాటింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకింద్రులు చేస్తూ ‘ఎన్డీయే’ పార్టీకి షాక్ ఇచ్చింది. అయితే ఇరు కూటమిలు మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో దేశంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఉంటుందని అందులో ప్రతి విషయాన్ని తాము అందరు కలిసి చేర్చిస్తామని చెప్పారు. తాను రెండు స్థానాల్లో గెలిచాన ఏ సీటు కొనసాగాలి అని ఇంకా…
India Alliance Meeting Today in Delhi on Government Formation: సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకింద్రులు చేస్తూ.. 199 సీట్లు సాధించింది. ‘400 సీట్లకు పైనే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ‘ఎన్డీయే’ మెజారిటీకే పరిమితం అయింది. అయితే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో.. ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో…
లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత.. ఇండియా కూటమిలో కలకలం రేగింది. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ప్రతినిధి బృందం ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు నిర్వాచన్ సదన్కు వెళ్లి ఎన్నికల కమిషన్ను కలవనుంది.
Mallikarjun Kharge: 2024 లోక్సభ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఏప్రిల్ 19న మొదలైన పోలింగ్ ప్రక్రియ ఈ రోజు (జూన్1)తో ముగిసింది. ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమైంది.
PM Modi : లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పశ్చిమ బెంగాల్లోని మధురాపూర్కు చేరుకున్నారు.
Rahul Gandhi: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. తనను దేవుడు పంపాడని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల వంటి పారిశ్రామికవేత్తల కోసం ప్రధాని నరేంద్రమోడీని పరమాత్మ పంపారని, పేదల కోసం కాదని రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.