Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.24.22 కోట్లు.. ఎక్కడో తెలుసా?
      #తెలంగాణ

      హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.24.22 కోట్లు.. ఎక్కడో తెలుసా?

      తెలంగాణలో భూముల ఆస్తుల విలువను పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను ఖరారు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం భూమి రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను ఏకంగా రూ.24.22 కోట్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. Read Also: తెలంగాణ‌లో ఫిబ్ర‌వరి 1 నుంచి స్కూళ్లు రీ…
    • తెలంగాణ‌లో ఫిబ్ర‌వరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్‌…
      #తెలంగాణ

      తెలంగాణ‌లో ఫిబ్ర‌వరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్‌…

      క‌రోనా కార‌ణంగా జ‌న‌వ‌రి 8 నుంచి జ‌న‌వ‌రి 16 వ‌ర‌కు, ఆ త‌రువాత సెల‌వుల‌ను జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు పొడిగిస్తూ రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 31తో స్కూళ్ల‌కు సెల‌వులు ముగియ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తారా లేదా అనే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు సందేహాలు ఉన్నాయి. అయితే, ఫిబ్ర‌వ‌రి 1 వ తేదీన స్కూళ్ల‌ను తిరిగి ప్రారంభించేందుకు స‌ర్కార్ సిద్ద‌మ‌వుతున్న‌ది. స్కూళ్లు తెరిచిన త‌రువాత విద్యాసంస్థ‌ల్లో క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా…
    • కొత్త శ్రీనివాస్ క్యాలెండర్‌ను ఆవిష్క‌రించిన కేటీఆర్
      #తెలంగాణ

      కొత్త శ్రీనివాస్ క్యాలెండర్‌ను ఆవిష్క‌రించిన కేటీఆర్

      కొత్త ఏడాది వ‌చ్చింది.. కొత్త క్యాలెండ‌ర్ల ఆవిష్క‌ర‌ణ కొన‌సాగుతూనే ఉంది.. ఇక‌, జీవితానుభవాలను కవిత్వంగా మలిచి, ఆ కవిత్వాన్ని మంచిమాటలుగా మార్చి, కొటేషన్ల రూపంలో ప్రతి ఏటా క్యాలెండరుగా అందించే కవి కొత్త శ్రీనివాస్ రూపొందించిన‌ 2022 క్యాలెండరును ఆవిష్క‌రించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.. ఈ సంద‌ర్భంగా క్యాలెండర్ రూపకర్త, రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ “మహాకవి శ్రీశ్రీ అన్నట్లు “మానవ జీవితమే ఒక మహాభారతం – అది మంచి చెడుల…
    • ప‌ద్మ‌శ్రీ మొగిల‌య్య‌కు సీఎం కేసీఆర్ భారీ సాయం..
      #తెలంగాణ

      ప‌ద్మ‌శ్రీ మొగిల‌య్య‌కు సీఎం కేసీఆర్ భారీ సాయం..

      కేంద్రం ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించిన ప‌ద్మా అవార్డుల్లో తెలంగాణ నుంచి ప‌ద్మ‌శ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెర క‌ళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు భారీ సాయాన్ని ప్ర‌క‌టించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. హైద‌రాబాద్‌లోని నివాస‌యోగ్య‌మైన ఇంటి స్థ‌లంతో పాటు.. ఇంటి నిర్మాణం ఖ‌ర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటిని ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య.. ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ను క‌లిశారు.. ఈ సందర్భంగా మొగిలయ్యను…
    • డ్ర‌గ్స్‌పై ముగిసిన డీజీపీ స‌మీక్ష‌.. వాళ్ల చిట్టా సిద్ధం..
      #తెలంగాణ

      డ్ర‌గ్స్‌పై ముగిసిన డీజీపీ స‌మీక్ష‌.. వాళ్ల చిట్టా సిద్ధం..

      డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై మ‌ళ్లీ ఫోక‌స్ పెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి‌ ఉన్నత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.. ఈ స‌మావేశానికి జంట నగరాల పోలీస్ కమిషన‌ర్ల‌తో పాటు జిల్లా ఎస్పీలు హాజ‌ర‌య్యారు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విష‌యం తెలిసిందే కాగా.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ.. ఇక‌, సీఎంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో హై లెవల్…
    • నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు
      #తెలంగాణ

      నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు

      ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం హౌసింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రూ.1,422.15 కోట్లతో ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ఇందులో 115 బ్లాకులు, 234 లిఫ్టులు ఉన్నాయి. అలాగే ప్లే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు, బస్ టెర్మినల్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానాలు, ఏటీఎంలు, బ్యాంకులు, సైక్లింగ్ ట్రాక్స్…
    • సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉచిత వాహన సేవలు: టీఎస్ఆర్టీసీ
      #తెలంగాణ

      సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉచిత వాహన సేవలు: టీఎస్ఆర్టీసీ

      ఆర్టీసీ ప్ర‌యాణీల‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ మరో శుభవార్త అందించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఎస్ నుంచి మ‌హ‌త్మాగాంధీ బ‌స్ స్టేషన్ వ‌ర‌కు ప్ర‌యాణించ‌డానికి ఉచితంగా ఎలక్ట్రానిక్ వాహ‌నాల‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అందుబాటులో ఉంటాయని… ప్రయాణికులు ఈ వాహనాలలో ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్…
    • హైదరాబాద్‌లో విషాదం.. కరోనా వచ్చిందని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
      #క్రైమ్

      హైదరాబాద్‌లో విషాదం.. కరోనా వచ్చిందని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

      కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్న మానసిక వేదనతో హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. Read Also: యువకుడికి సైబర్ నేరగాళ్ళ షాక్.. ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళ్తే… భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్‌ కానాజీగూడలోని మానస సరోవర్‌ హైట్స్‌లో…
    • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి
      #తెలంగాణ

      శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి

      రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్‌ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్‌ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి…
    • కరోనాతో అన్ని వ్యవస్థలు కూలిపోతాయనుకున్నాం: జయేష్‌ రంజన్‌
      #తెలంగాణ

      కరోనాతో అన్ని వ్యవస్థలు కూలిపోతాయనుకున్నాం: జయేష్‌ రంజన్‌

      కరోనాతో అన్ని వ్యవస్తలు కూలిపోతాయనుకున్నామని, కానీ స్టార్టప్‌లు మరింత పుంజుకున్నాయని తెలంగాణ ఐటీ ప్రన్సిపల్‌ సెక్రటరీ అన్నారు. యూని కార్న్‌ కంపెనీగా మారిన హైద్రాబాద్‌కు చెందిన డార్విన్‌ బాక్స్‌ స్టారప్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సక్సెస్‌ మీట్‌లో జయేష్‌ రంజన్‌, డార్విన్‌ బాక్స్‌ వ్యవస్థాపకులు, రోహిత్‌, చైతన్య కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్‌ మాట్లాడారు. ఇండియాలో స్టార్ట్‌అప్‌ల పురోగతి చాలా వేగంగా నడుస్తోందన్నారు. Read Also: గుడివాడ ఏమన్నా పాకిస్తానా..?: బుద్ధా వెంకన్న…
    ←1…458459460461462…599→

తాజావార్తలు

  • Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!

  • Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..

  • Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్‌ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..

  • Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!

  • Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions