Reasi Bus Terror Attack : జమ్మూకశ్మీర్లోని రియాసి బస్సు దాడికి సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈరోజు రెండు జిల్లాల్లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగ్గురు సాయుధ హైబ్రిడ్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి 3 ఏకే 47 రైఫిల్స్, 2 పిస్టల్స్, 9 మ్యాగజైన్లు, 200 రౌండ్స్ తూటాలను స్వాధీనం చేసుకున్నారు.