CM Revanth Reddy: ఖైరతాబాద్లోని గణనాథుడు ట్యాంక్బండ్ వద్ద హుస్సార్ సాగర్లోని గంగమ్మ ఒడ్డుకు చేరుకోనుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Lakefront Park: చారిత్రక హుస్సేన్సాగర్ రిజర్వాయర్ ఒడ్డున హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్క్ ఆదివారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.