మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో బంధువుల ఇంట్లో భార్యను హత్య చేశాడు భర్త. భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దంపతులు మంజుల, శంకర్ లు బాంబే నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ కి వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు…
పచ్చని సంసారంలో అక్రమ సంబంధం అగ్గిరాజేసింది. కుటుంబాన్ని ముక్కలు చేసింది. మనస్తాపంతో వివాహిత అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ దారుణం బెంగళూరులో చోటుచేసుకుంది.
మహిళలకు అమ్మతనం అనేది పునర్జన్మ.. ఆ సమయంలో ప్రతి నిమిషం ఒక్క తియ్యటి అనుభూతిని ఇస్తుంది.. అలాగే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. తిండి విషయంలో మాత్రమే కాదు. ప్రతిదీ జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి.. వారితో పాటు వారి కడుపులోని బిడ్డ ప్రాణాలు వారి చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. అలాంటి విషయాల్లో కుటుంబం సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా…
ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఉంటారు.. ముద్దుల పెళ్ళాం కోసం ఇద్దరు మొగుళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అయితే ఇద్దరు మగ వాళ్ళు ఇప్పుడు ఒకే భార్య కోసం పోరాటం చేస్తున్నారు. ఏకంగా వీధిపోరాటాలు పాటుగా మీడియా సమావేశాలు పెట్టి పోరాటాలు చేస్తున్నారు. అంతే కాదు భార్య నాది అంటూ నాది అని రోడ్డు మీద పడి కొట్టుకొని చస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెళ్ళాం పంచాయతీ చివరకు మీడియాకు ఎక్కింది. మీడియాలో రచ్చ చేసింది.…