టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది .స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ను మరోసారి రిలీజ్ చేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు .అయితే టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యాయి .తాజాగా ఈ ట్రెండ్ కోలీవుడ్ లో కూడా మొదలైంది .కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి,స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ‘గిల్లి’ సినిమా 2004 లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన…
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ “టిల్లు స్క్వేర్”. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.నరుడా డోనరుడా ఫేం మల్లిక్రామ్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 29న థియేటర్స్ లో విడుదలై సందడి చేస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు నుంచి…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్ ‘. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది.హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.…
ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూసిన వారు ఎవరూ కూడా సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. త్రీడీ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని విజువల్స్ అదిరిపోయాయి అని కామెంట్లు కూడా చేస్తున్నారు.2డీలో నాసిరకం థియేటర్ లో ఈ సినిమాను చూసిన వాళ్లు మాత్రం ఈ సినిమా మరీ అంత గొప్పగా ఏమి లేదని లేదని చెబుతున్నారు. అయితే ఆదిపురుష్ ను అద్భుతమైన విజువల్స్ తో చూడాలని భావించే వాళ్లకు మాత్రం త్రీడీ మంచి ఆప్షన్ అని…