CPI Narayana: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా తెలివి తేటలు ఉన్న ఇమ్మడి రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థ లే.. ఐ బొమ్మలో సినిమాలను ఫ్రీగా నేను కూడా చూశానని తెలిపారు.
Hidma: ఛత్తీస్గఢ్ బస్థర్ లో 31 మార్చి 2026 వరకు మావోయిస్ట్ లను అంతమొందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే భద్రతబలగాలు హిడుమ.. బార్సే దేవను బలగాలు చుట్టుముడుతున్న.. తప్పించుకుంటున్నారని అనుక్షణం వాళ్ళ లొకేషన్ మారుతుందని అయినప్పటికీ వాళ్లు తమ కనుసన్నల్లోనే ఉన్నారని వారు ఇరువురిని లొంగిపోవాలని లేనిపక్షంలో వారికి చావు తప్పదని బస్టర్ ఐజీ సుందర్ రాజ్ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్, ఇంద్రావతి నది పరిసర…
Madvi Hidma: మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా అరెస్ట్ అయ్యారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో హిడ్మాని పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్ట్ ఆపరేషన్స్లో హిడ్మా చాలా కీలకం. హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా. మావోయిస్ట్ గెరిల్లా వార్ఫేర్లో మాస్టర్ మైండ్గా చెబుతారు. ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా అరెస్ట్ కావడంతో దాదాపుగా దేశంలో మావోయిజం అంతమైనట్లు భావిస్తున్నారు.
Maoists : బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ‘ఆపరేషన్ కగార్’గా కొనసాగుతున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని గుట్టల మధ్య లోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడం. భద్రతా వర్గాల…
Lok Sabha Elections 2024: ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన బస్తన్ నియోజకవర్గానికి తొలిదశలో నిన్న ఎన్నికలు జరిగాయి. బీజాపూర్, కుంట, జగదల్పూర్, దంతేవాడ, సుక్మా వంటి ప్రాంతాలు బస్తర్ ఎంపీ స్థానంలో భాగంగా ఉన్నాయి.
బీజాపూర్ ఎన్ కౌంటర్ తర్వాత ప్రముఖంగా వినిపించిన పేరుమాద్వి హిద్మా.. ఇప్పటికే మావోయిస్టు పార్టీలు గతంలో లాగా పట్టు బిగించలేకపోతుంది. మొన్న ఆర్కే మరణం మావోయిస్టు పార్టీని కలవరపెడితే.. తాజాగా హిద్మా ఆరోగ్యం సైతం దెబ్బతిన్నదనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనను తెలంగాణకు తరలించారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజెన్సీ ఏరియాలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలు హిడ్మాను మోస్ట్ వాటెండ్ గా ప్రకటించి రూ.50లక్షల రివార్డును సైతం ప్రకటించారు.…