నేటి కాలంలో యువతతో పాటు పెద్దవారిలోనూ గాడ్జెట్ల వినియోగం బాగా పెరిగింది. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ప్రజలు ఎక్కువగా ఇయర్బడ్లను ఉపయోగిస్తారు. వాటి అధిక వినియోగం చెవులకు ప్రమాదకరం. ఇది వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అనేక సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా, చెవిలో గులిమి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందా.. మెదడుపై ప్రభావం.. ఓ ప్రసిద్ధ క్లినికల్ డైరెక్టర్, హెచ్ఓడి డాక్టర్ కపిల్ అగర్వాల్ తెలిపిన…
వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ చెవి వ్యాధులు రావడం సాధారణమని భావిస్తారు. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదం యువకులలో కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఇయర్బడ్లు.. హెడ్ఫోన్ల వాడకం పెరుగుతున్నందున వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
ఇప్పుడు హెడ్ఫోన్స్ ఓ ట్రెండ్గా మారిపోయింది.. హెడ్ఫోన్స్, ఇయర్బర్డ్స్ ఇలా రకరకాల పరికరాలను చెవుల్లో పెట్టుకుని భారీ శబ్దాలతో సినిమాలు చూస్తున్నారు, మ్యూజిక్ ఆశ్వాదిస్తున్నారు.. పక్కనవారు ఏమైనా మాట్లాడినా? ఏదైనా చెప్పినా కూడా వినిపించకపోవడంతో.. పట్టించుకోవడం లేదు.. అలా మారిపోయింది పరిస్థితి.. అయితే, హెడ్ఫోన్స్, ఇయర్బర్డ్స్ వంటివి వాడడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి వినికిడి ముప్పు పొంచిఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది.. ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా హెడ్ఫోన్లు, ఇయర్ బర్డ్స్ లాంటివి వాడుతూ.. పెద్ద శబ్దాలతో…