రేగుపండ్లు పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరడం కామన్.. పుల్లగా, తియ్యగా ఉంటాయి అందుకే వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లను తింటారు. వీటితో పచ్చడి కూడా పెట్టుకుంటారు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడును ఉపయోగించి చేసే కషాయాన్ని మలబద్దకం నివారణకు ఉపయోగిస్తారు.. వీటి ఆకులను నూరి గాయాల పై పూస్తే గాయాలు త్వరగా తగ్గిపోతాయి.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..…
రైతులు ఇటీవల కుందేళ్ల పెంపకం కూడా చేస్తున్నారు.. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా వీటిని పెంచవచ్చు.. వీటికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు.. కేవలం తక్కువ ఖర్చుతో వీటిని పెంచవచ్చు.. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొసం కుందేళ్లను పెంచుతున్నారు. ఈ పరిశ్రమ లాభసాటి ప్రస్తుతం లాభసాటి ఉంది. కుందేళ్ల వెంట్రుకలతో తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నారు. దీని మాంసంలో అధిక పోషకవిలువలు కలిగి ఉండటంతో మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. వీటి పెంపకం గురించి…
బిజినెస్ చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. అయితే పెద్ద పెద్ద వ్యాపారాలు మాత్రమే కాదు వ్యవసాయం చేస్తూ కూడా మంచి ఆదాయాన్ని పొందుతూన్నారు.. ఎప్పుడూ పండించే పంటలు కాకుండా కొత్త పంటలు అంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే లాభాలను పొందవచ్చు.. అలాంటి పంటల్లో ఒకటి నల్ల బియ్యం.. ఈ బియ్యనికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ పంటను పండిస్తున్న రైతులు లక్షల్లో సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు.. ఈ బియ్యాన్ని…
చలికాలంలో అనారోగ్య సమస్యలు తరచు రావడం కామన్.. చలి నుంచి తట్టుకొని బాడిలో వేడిని పెంచేలా ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.. ఈ కాలంలో నారింజలను తింటే జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలు వస్తాయని చాలా మంది అపోహలో ఉంటారు.. అయితే దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో సీజనల్ పండ్లు, కూరగాయలు రావడం అప్పుడే మొదలైంది. ఈ కాలంలో నారింజ పండ్లు మార్కెట్ల నిండా దర్శనమిస్తాయి.…
ఈరోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.. నిద్ర బాగా పట్టాలంటే అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అశ్వగంధలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అశ్వగంధను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒత్తిడిని దూరం చేసి మంచి నిద్ర పట్టడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. . అశ్వగంధలో ఉండే త్రి ఇథైల్ గ్లైకాల్ అనేది నిద్ర పట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది……
చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దాని వేడి స్వభావం కారణంగా ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చలికాలంలో ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఐరన్, కాల్షియం, మినరల్స్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి చెయ్యడం వీటిలో అధికంగా ఉంటాయి..…
ఈ మధ్యకాలంలో అతి చిన్న వయస్సులో కూడా రక్త హీనత సమస్య వస్తుంది.. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటే రక్త హీనత సమస్య పెరుగుతుంది.. రక్తహీనత కారణంగా శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. రక్తహీనత కారణంగా మనం అలసట, నీరసం, బలహీనత, తలతిరిగినట్టుగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరుచూ స్పృహ కోల్పోవడం, తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడడం వంటి వివిధ రకాల…
చలికాలంలో చర్మం పొడిబారడం కామన్.. అయితే తేమగా ఉంచే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మరి చలికాలంలో చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..వీటిలో విటమిన్ బి3, నియాసిన్ శరీరంపై ముడతలు పోగొట్టడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చాలా కాలం పాటు…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అధిక బరువుతో చాలా సమస్యలొస్తాయి. దీనికి బాడీలో శరీర కొవ్వు ఎక్కువగా ఉండడం. దీనిని తగ్గించుకోవాలంటే వారి డైట్, డెయిలీ రొటీన్లో కొన్ని మార్పులు చేయాలి. చాలా మంది భోజనం చేశాక చల్లని నీరు తాగుతుంటారు. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల సులువుగా బరువును తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. గోరు వెచ్చని తాగడం వల్ల ఇంకా ఎటువంటి సమస్యలు…
కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చెయ్యడం వల్ల ముక్తి తో పాటుగా అనేక లాభాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.. నెల రోజులు కార్తీక స్నానాలు చేయడం వలన మనలో బద్దకం పోతుంది. సాధారణంగా స్నానం చేయడం వలన మనం శుభ్రంగా ఉంటాము. అయితే మనం స్నానం చేసే సమయం, విధానం వలన కూడా ప్రత్యేకత అనేది ఉంటుందని చెబుతున్నారు.. కార్తీక మాసంలో చేసే స్నానాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అయితే బ్రహ్మ ముహూర్తంలో కాలువలు,…