Bussiness Idea : రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్న నల్లబియ్యం.. లక్షల్లో ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజినెస్ చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. అయితే పెద్ద పెద్ద వ్యాపారాలు మాత్రమే కాదు వ్యవసాయం చేస్తూ కూడా మంచి ఆదాయాన్ని పొందుతూన్నారు.. ఎప్పుడూ పండించే పంటలు కాకుండా కొత్త పంటలు అంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే లాభాలను పొందవచ్చు.. అలాంటి పంటల్లో ఒకటి నల్ల బియ్యం.. ఈ బియ్యనికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ పంటను పండిస్తున్న రైతులు లక్షల్లో సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు.. ఈ బియ్యాన్ని ఎలా పండించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నల్లబియ్యాన్ని పండిస్తే భారీగా లాభాలు వస్తాయి. నల్ల బియ్యం లో పోషక పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఔషధ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడుతున్నారు. డయాబెటిస్ బీపీ సమస్యతో బాధపడే వాళ్లకైతే ఇంకా మంచి చేస్తుంది. షుగర్ బిపి వంటివి ఈ బియ్యం తినడం వలన కంట్రోల్లో ఉంటాయి. ధర ఎక్కువైనా సరే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు.. మొదట చైనాలో మాత్రమే పండించే ఈ బియ్యాన్ని ఇప్పుడు అన్ని దేశాల్లో పండిస్తున్నారు..
Also Read
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
ఈ బియ్యం చూడడానికి నల్లగా వున్నా వీటిని వండుకున్న తర్వాత అన్నం నీలం రంగులో లేదా ఉదా రంగు లోకి మారిపోతుంది. ఈ పంట కాలం దాదాపు నాలుగు నెలలు ఇది పండడానికి 100 నుండి 120 రోజులు సమయం పడుతుంది. మామూలు బియ్యం కిలో 50 నుండి 100 రూపాయలు ఉంటే ఈ బియ్యం మాత్రం 250 నుండి 500 వరకు ఉంటాయి.. దిగుబడి బాగా వస్తే ఒక్కసారికే లక్షాధికారి అవ్వచ్చు.. వ్యవసాయ నిపుణుల సలహా ప్రకారం పండిస్తే మరింత లాభాలను పొందవచ్చు..
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!