శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బరువు పెరుగుతారు.. బరువు పెరిగితే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు రావడం మొదలవుతాయి.. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలొస్తాయి. కొలెస్ట్రాల్ పరిమితి మించితే కచ్చితంగా దానిని తగ్గించుకునేందుకు మందులు వాడాలి. అయితే, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. ముఖ్యంగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. వెల్లుల్లిలో…
కివీ పండ్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటాయి. కివీస్ డైటరీ ఫైబర్ను కూడా అందిస్తుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కివీస్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు క్రమబద్ధతకు…
మల్లె పూవు వాసన అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలకు జడలో మల్లెపూలు పెట్టుకోవడమంటే చాలా ఇష్టం. అయితే మల్లెలను దేవుడి కోసం కాకుండా.. జడలో పెట్టుకోవడానికి కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడవచ్చు. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే మల్లెపూలతో చేసిన టీని రోజూ తాగితే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. జాస్మిన్ టీని మల్లెపూలతో తయారు చేయరు.. కానీ ఇది మల్లె పువ్వుల సువాసనతో…
ఈరోజుల్లో అందరికీ ఆరోగ్యం పై ఆసక్తి పెరిగింది.. దాంతో చాలా మంది గ్రీన్ టీని ఎక్కువగా తాగుతున్నారు.. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు గ్రీన్ టీని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.. శరీరం లోపల పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించి వేస్తుంది.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అయితే, మనం రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో తెలుసా? ఎక్కువగా తాగితే ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ గ్రీన్ టీని…
చాలా మందికి రాత్రి పూట పాలు తాగడం అలవాటు ఉంటుంది.. కొన్నిసార్లు సాధారణ పాల కంటే పోషకాలు కలిపిన పాలు తాగడం వల్ల అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.. ఒక గ్లాస్ పాలల్లో జాజీకాయ పొడి వేసుకొని తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. వంటగదిలో తప్పక ఉండే మసాలా. ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఇది ఒక వరం అని చెప్పబడింది. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి ఎంతో శక్తిని…
ఉదయం లేవగానే వేడిగా టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది.. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీ శరీరానికి శక్తిని ఇస్తుంది.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం టీలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ మొదలైనవి ముఖ్యమైనవి. మనం మాములుగా రుచి కోసం పంచదారతో టీ తాగుతాం. అయితే టీలో చక్కెరకు బదులు ఉప్పు కలిపితే మరెన్నో లాభాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.. అవేంటో ఇప్పుడు…
రోజూ ఒక గ్లాస్ పాలు తాగితే చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ కూడా పాలల్లో ఉంటాయి. ఎన్నో రోగాలు రాకుండా చేస్తాయి.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తాగుతారు.. చాలా మందికి పాలను తీసుకోవడం వల్ల తగినంత క్యాల్షియం లభిస్తుంది దీంతో ఎముకలు ధృడంగా మారతాయని మాత్రమే తెలుసు. కానీ రోజూ ఒక గ్లాస్ పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.. రోజూ పాలను తీసుకోవడం…
కూరల్లో వేసే కరివేపాకును తీసేసి తింటారు.. కానీ ఆ కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదలరు..కరివేపాకులను వాటి సువాసన కోసం వంటలలో ఉపయోగించడమే కాకుండా, అనేక అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.. కరివేపాకులోని నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు రోజూ ఉదయం కాఫీ, టీలకు బదులు కరివేపాకు నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కరివేపాకులో విటమిన్…
చాలా మందికి పరగడుపున వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమంది నిమ్మకాయ రసం వేసుకొని తాగుతారు.. మరికొంతమంది జీరా పొడి లేదా అల్లం రసం వేసుకొని తాగుతారు.. ఈ సీజన్ లో అల్లం వేసుకొని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…
డ్రై ఫ్రూట్స్ లలో కిస్ మిస్ కూడా ఒకటి.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎండు ద్రాక్షలను తింటే లావు అవుతారని చాలా మంది వాటిని తినకుండా ఉంటారు.. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి హానికరమైన…