ట్విట్టర్ సోషల్ మీడియా వాడేవారికి పరిచయం అక్కర్లేని పేరు. వ్యక్తులు, సంస్థలు, రాజకీయపార్టీలు తమ ప్రచారం కోసం ట్విట్టర్ ను విరివిగా వాడతారు. సెలబ్రిటీలయితే లక్షలాదిమంది అభిమానులకు ట్విట్టర్ ద్వారా చేరువ అవుతారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా గుడ్ న్యూస్ అందించింది. త్వరలో తీసుకురాబోయే ఫీచర్ ద్వారా అక్షరాల పరిమితి వుండబోదు. ఈ ఫీచర్ సాయంతో ఎంత పెద్ద వ్యాసాన్నయినా ట్విట్టర్ లో పోస్టు చేసే అవకాశం కలుగుతుంది. మొదట్లో ట్విట్టర్ లో ఒక…
కేంద్రం ఆదాయం కోసం దేన్నీ వదలడం లేదు. తాజాగా కేంద్రం టెక్స్టైల్స్పై జీఎస్టీ రేటు పెంచాలని భావించింది. అయితే వస్త్ర వ్యాపారుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆ నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు అందించారు. టెక్స్టైల్స్పై జీఎస్టీ రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది. అదేసమయంలో కొనుగోలు దారులకు కూడా ఊరట కలుగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని…