మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇటీవల కాలంలో నటీ నటుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు తరుచూ హ్యాకింగ్ చేస్తున్నారు. వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుని వాటిల్లో అసభ్యమైన పోస్టులు, అర్ధం లేని మెసేజ్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా సీనియర్ నటి ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాని ఇన్స్టాలో ద్యార వ�
Ex-Boyfriend Hacked Young Woman : మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో మహిళలపై గంటకో దాడి చోటు చేసుకుంటుంది. ఇందులో ప్రేమ పేరుతో జరిగే దాడులే ఎక్కువగా ఉన్నాయి.
ఏ సమస్యైనా, సంక్షోభమైన ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్స్టా పోస్ట్ హాట్టాపిక్గా మారింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్లో తాలిబన్ల ఆరాచాకాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కంగనా తాలిబన్లపై తాను షేర్ చేసిన ఇన్
ప్రముఖ యాంకర్ గాయత్రి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. సోషల్ మీడియాకు ఆమడ దూరంగానే ఉండే గాయత్రి ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారు కొందరు కేటుగాళ్లు. అనంతరం ఆ అకౌంటర్ ద్వారా వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకర సందేశాలు షేర్ చేశారు. అయితే.. అభ్యంతరకర పోస్టులు పెట్టగానే… అలర్ట్ అయిన యాంకర్ గాయత్రి… తన
సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ట్విటర్ ఖాతా మరోసారి హ్యాకింగ్కు గురైంది. ఇదే విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. గత ఏడాది ఏప్రిల్లోనూ ఇలానే జరగగా, అభిమానుల సాయం కోరింది. అయితే ప్రస్తుత హ్యాకింగ్ ఈ విషయంలో ట్విటర్ యాజమాన్యం వైపు నుంచి ఎలాంటి సహాయం లేదని తెలిపింది. అ