ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట�
గుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సోషల్ మీడియాలో అర్ధం పర్థంలేని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అజ్ఞాతవాసి సినిమా సాంగ్స్, గుంటూరు కారం సాంగ్స్ ఒకటే రోజున రిలీజ్ అయ్యాయి… రిజల్ట్ కూడా అలానే ఉండదు కదా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త కామెంట్ లైమ్ లైట్
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ 12 ఏళ్ల తర్వాత సెట్ అవ్వడంతో గుంటూరు కారం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే బజ్ జనరేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ మరింత పెరుగుతోంది. మరో రెండు రోజుల్ల
ఇస్త్రీ చొక్కా కూడా నలగకుండా, స్టైల్ గా కనిపిస్తూ… కొంచెం మెసేజ్ ఇచ్చే మహేష్ బాబు సినిమాలని చూసి చూసి… అయ్యో ఇది కాదు మా మహేష్ బాబు అంటే మా మహేష్ మాస్ రేంజే వేరు, అలాంటి మహేష్ బాబుని మిస్ అయిపోతున్నామే అనుకుంటున్న ప్రతి ఒక్కరూ జనవరి 12న థియేటర్స్ కి వచ్చేయండి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వింటేజ
సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు సినిమాలు మహేష్ బాబుతోనే పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ అవుతున్న రోజే హనుమాన్ వస్తోంది. ఈ సినిమా వల్ల గుంటూరు కారం ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది కానీ సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్ కాబట్టి… మహేష�
గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇక మాటల మాంత్రికుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యిపోయాయట. మిగతా సగం కూడా త్వరగానే త్రివిక్రమ్ అండ్ టీం ఫినిష్ చేయనున్న�
ప్రస్తుతం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్లో ఉన్నారు. కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు… అందరూ న్యూ ఇయర్ వెకేషన్ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు ఫారిన్లో 2024కి వెల్కమ్ చెప్పనున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎ�
ఏ సినిమాకైనా డైరెక్టర్ హైప్ తెస్తాడు, హీరో హైప్ తెస్తాడు… లేదా ఈ ఇద్దరి కాంబినేషన్ హైప్ తెస్తుంది. ఈ మూడు కాకపోతే సినిమా ప్రమోషనల్ కంటెంట్ హైప్ తెస్తుంది. ఒక మంచి టీజర్, ట్రైలర్ ని కట్స్ చేసి రిలీజ్ చేస్తే సినిమాపై హైప్ పెరుగుతుంది. ఇది ప్రతి సినిమా విషయంలో జరిగేదే అయితే ఈ లెక్కల్ని పూర్తిగా మార్�
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో ప్రకాష్ రాజ్… “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అనే డైలాగ్ చెప్తాడు. థియేటర్స్ లో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి పర్ఫెక్ట్ గా సె