ఓ వైద్యురాలు తన యావదాస్తిని ఆస్పత్రికి విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. ఈ రోజుల్లో ఆస్తుల విషయంలో అయినవారికి కూడా దూరం అవుతున్నారు.. ప్రాణాలు కూడా తీస్తున్నారు.. అయితే, అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని తనకున్న రూ.20 కోట్ల విలువైన ఆస్తిని మొత్తం జీజీహెచ్కు దానం చేశారు.. తన కోసం చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగ్చుకోకుండా.. మొత్తం తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్కు ఇచ్చేశారు.. రూ. 20 కోట్ల…
ఒంట్లో ఆరోగ్యం బాగోకపోతే వెళ్లే ఆస్పత్రిని ప్రజలు ఆలయంగా భావిస్తారు. కానీ అలాంటి ఆలయంలో కీచకులు ఉంటే అంతే సంగతులు. ఏపీలో గుంటూరు జీజీహెచ్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం వేలాది రోగులు జీజీహెచ్ను సందర్శిస్తుంటారు. అయితే ఇటీవల జీజీహెచ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తాజాగా జీజీహెచ్లో దారుణం చోటు చేసుకుంది. పాత గుంటూరుకు చెందిన ఓ యువతికి ఛాతీలో నొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు జీజీహెచ్కు తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఈసీజీ తీయించేందుకు…